తమిళనాడులో పర్యటిస్తున్న ప్రధానిని పల్లడంలో జర్మనీ గాయని కసాండ్రా మే స్పిట్మన్, ఆమె తల్లి కలిశారు.
ఈ సందర్భంగా కసాండ్రా ‘అచ్యుతమ్ కేశవమ్’ భక్తి గీతాన్ని ఆలపించగా.. మోదీ తన చేతులతో దరువేస్తూ పాటను ఆస్వాదించారు.
తర్వాత ఆమెను అభినందిస్తూ ట్వీట్ చేశారు.


