జూలై 7, 2026

WhatsApp Image 2024 02 28 at 10.57.33 PM

TRINETHRAM NEWS

తమిళనాడులో పర్యటిస్తున్న ప్రధానిని పల్లడంలో జర్మనీ గాయని కసాండ్రా మే స్పిట్‌మన్‌, ఆమె తల్లి కలిశారు.

ఈ సందర్భంగా కసాండ్రా ‘అచ్యుతమ్‌ కేశవమ్’ భక్తి గీతాన్ని ఆలపించగా.. మోదీ తన చేతులతో దరువేస్తూ పాటను ఆస్వాదించారు.

తర్వాత ఆమెను అభినందిస్తూ ట్వీట్ చేశారు.

You cannot copy content of this page