శ్రీశైలం రిజర్వాయర్‌లో చేపలు మృత్యువాత పడ్డాయి

శ్రీశైలం రిజర్వాయర్‌లో చేపలు మృత్యువాత పడ్డాయి. శ్రీశైలం డ్యామ్ ముందు భాగంలోని పెద్ద బ్రిడ్జ్ పక్కన గేజింగ్ మడుగులో కుప్పలు తెప్పలుగా భారీగా చేపలు మృతి చెందాయి. శ్రీశైలం రిజర్వాయర్‌లోని ముందు బాగంలో వాటర్ రంగు మారింది. లింగాలగట్టు సమీపంలోని రిజర్వాయర్‌లో…

నైజీరియాలో మారణ హోమం.. 160 మంది మృత్యువాత

నైజీరియాలో మారణ హోమం.. 160 మంది మృత్యువాత నైజీరియాలో సాయుధ మూకలు మారణ హోమానికి పాల్పడ్డారు. బండిట్స్ అని పిలిచే సాయుధ మూకలు నైజీరియా లో కొన్ని తెగలకు చెందిన ప్రజలనే లక్ష్యంగా చేసుకుని వారు నివసిస్తున్న గ్రామాల్లో కాల్పులకు తెగబడ్డారు.…

చైనా లో భారీ భూకంపం.. 111 మంది మృత్యువాత

చైనా లో భారీ భూకంపం.. 111 మంది మృత్యువాత చైనా లో భారీ భూకంపం సంభవించింది. చైనా లో గాన్సు- కింఘాయ్ సరిహద్దు ప్రాంతాల్లో రిక్టార్ స్కేల్ పై 6.2 తీవ్రత తో ఈ భూకంపం సంభవించిందని తెలిపారు. ఇదే గాన్సు…

You cannot copy content of this page