Online Exam : 70 మార్కులు ఆన్లైన్ ఎక్సమ్ పెట్టాలని కమిషనర్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది

The commissioner has given a request to put 70 marks online exam ఎన్ హెచ్ ఎం లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ స్పెషల్ గా ఫార్మసిస్ట్లు ,ల్యాబ్ టెక్నీషియన్స్లు 30 వెయిటేజ్ మార్క్స్ వెయిటేజ్ , 70 మార్కులు…

AITUC : జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెయిటేజ్ మార్కులు 30 పై ప్రభుత్వం వెంటనే క్లారిటీ ఇవ్వాలి

Government should immediately give clarity on weightage marks 30 for National Health Mission contract employees జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ఏఐటియుసి అనుబంధం వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్…

97 మార్కులు వస్తే 77 వేశారు.. ఇంటర్ పేపర్ల వెలివేషన్ లో ఇష్ట రాజ్యం

If you get 97 marks, you scored 77.. Ishta Rajya in the evaluation of inter papers Trinethram News : హైదరాబాద్ : ఇంటర్మీడియేట్ వాల్యువేషన్ ప్రక్రియలోని లోపాలు బయటపడుతున్నాయి. ఓ మెరిట్ స్టూడెంట్​కు వందకు…

మార్కులు తక్కువ వచ్చాయని టెన్త్ క్లాస్ విద్యార్థులను చితకబాదిన టీచర్

Trinethram News : ఖమ్మం – తిరుమలాయపాలెం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పదోవతరగతి విద్యార్థులకు తెలుగులో తక్కవగా మార్కులు వచ్చాయని ఉపాధ్యాయుడు బ్లాక్ బోర్డు తుడిచే డస్టర్‌తో చితకబాదాడు.

గ్రూప్‌-4 లో మార్కులు తక్కువ వచ్చాయని యువతి ఆత్మహత్య

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ఇటీవల ప్రకటించిన గ్రూప్‌-4 పరీక్ష ఫలితాల్లో మార్కులు తక్కువగా వచ్చాయని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. చిక్కడపల్లి పీఎస్‌ పరిధిలోని జవహర్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. హాస్టల్‌లో ఉంటున్న శిరీష (24) ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఘటనాస్థలిని పోలీసులు…

You cannot copy content of this page