క్రోసూరు టీడీపీ కార్యాలయం దగ్ధం పై తీవ్రస్థాయిలో మండిపడ్డ బాబు

Chandrababu : పల్నాడు జిల్లా క్రోసూరులోని టీడీపీ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandrababu) స్పందించారు. టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టడంపై వైసీపీ పోకిరి వర్గంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనిపై చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.…

ఏపీలో పోలీసు వ్యవస్థ పతనం.. డీజీపీ తక్షణమే వీఆర్ఎస్ తీసుకోవాలి.. మండిపడ్డ చంద్రబాబు

ఏపీలో పాలనా వ్యవస్థ నిర్వీర్యమై జగన్ గూండారాజ్ నడుస్తోందని ఆగ్రహం మార్టూరు, క్రోనూరు ఘటనల వెనుక పోలీసుల సహకారం ఉందని ఆరోపణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవాన్ని దిగజార్చిన ఘటనలపై స్పందించని డీజీపీ ఎందుకని ప్రశ్న పోలీసు వ్యవస్థ కళ్లముందే పతనం అవుతున్నా…

లండన్ లో బిఆర్ఎస్ నేతలపై మండిపడ్డ సీఎం రేవంత్ రెడ్డి

లండన్ లో బిఆర్ఎస్ నేతలపై మండిపడ్డ సీఎం రేవంత్ రెడ్డి లండన్ :జనవరి 20లండన్ లో బీఆర్ఎస్ నేతలపై ఈరోజు సీఎం రేవంత్ విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నేతలకు ఇంకా అహంకారం పోలేదని.. కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతు న్నారని…

ఎమ్మెల్యే ఆర్కే పై మండిపడ్డ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు దొంతిరెడ్డి వేమారెడ్డి

గుంటూరుతాడేపల్లి ఎమ్మెల్యే ఆర్కే పై మండిపడ్డ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు దొంతిరెడ్డి వేమారెడ్డి సీఎం మీద అభియోగాలు చేయడానికి ఆర్కే కు అర్హత లేదు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్లతనసొంత లాభంకోసమే పార్టీకి రాజీనామా చేశారు గతంలో అనేక సార్లు…

You cannot copy content of this page