సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్’ యాత్రకు శ్రీకారం చుట్టారు

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్’ యాత్రకు శ్రీకారం చుట్టారు. తీవ్ర అలర్లు చెలరేగిన మణిపుర్​ నుంచి యాత్రను మొదలుపెట్టారు. గత ఏడాది కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో పేరుతో…

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో ప్రయాణించే బస్సు దృశ్యం

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో ప్రయాణించే బస్సు దృశ్యం. ఈ యాత్ర నేడు మణిపూర్‌లోని తౌబాల్ నుండి ప్రారంభమవుతుంది. 110 జిల్లాల గుండా 67 రోజుల పాటు 6,700 కిలోమీటర్లకు పైగా ఈ యాత్ర…

వికసిత భారత్‌ లక్ష్య సాధనకు యువతే కీలకం

Trinethram News : వికసిత భారత్‌ లక్ష్య సాధనకు యువతే కీలకం స్వామి వివేకానంద, 19వ శతా బ్దపు భారతీయ తత్వవేత్త, ఆధ్యా త్మిక నాయకుడు, గొప్ప ఆలోచనా పరుడు, వక్త, కవి, యువతకు మార్గనిర్దేశకుడు. ప్రపంచ పునరు త్పాదకతకు యువతను…

జనవరి 14 నుంచి ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కు మద్దతు తెలుపుతూ

జనవరి 14 నుంచి ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కు మద్దతు తెలుపుతూటీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి తమ వాహనాలపై యాత్ర స్టిక్కర్ అతికించడం జరిగింది.ఈ సందర్భంగా నర్సారెడ్డి…

“వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర” కార్యక్రమం

Trinethram News : అనంతపురము జిల్లా, బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన “వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర” కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్, ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్…

భారత్ దేశంలో అత్యంత సంపన్నుడిగా అదాని

Trinethram News : భారత్ దేశంలో అత్యంత సంపన్నుడిగా అదాని హైదరాబాద్ జనవరి5 : ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ దేశంలో నెం.1 సంపన్నుడిగా నిలిచాడని బ్లూమ్బిర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. ఈ మేరకు అదానీకి అనుకూలంగా సుప్రీంలో తీర్పు రావడంతో…

ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం..జై భార‌త్ పార్టీ చీఫ్ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ

JD Laxminarayana : ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం..జై భార‌త్ పార్టీ చీఫ్ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ అమ‌రావ‌తి – ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం చేయాల్సిన స‌మ‌యం ఆస‌న్న మైంద‌ని స్ప‌ష్టం చేశారు సీబీఐ మాజీ చీఫ్ , జై భార‌త్…

మూడో రోజు కొనసాగుతున్న భారత్, సౌతాఫ్రికా మధ్య తొలి టెస్టు మ్యాచ్

మూడో రోజు కొనసాగుతున్న భారత్, సౌతాఫ్రికా మధ్య తొలి టెస్టు మ్యాచ్. 5 వికెట్ల నష్టానికి 256 ఓవర్ నైట్ స్కోరుతో మొదటి ఇన్నింగ్స్ కొనసాగిస్తున్న దక్షిణాఫ్రికా.

భారత్‌ బియ్యం.. కిలో రూ.25

Indian rice : భారత్‌ బియ్యం.. కిలో రూ.25! లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఓ కొత్త సంక్షేమ పథకంపై దృష్టి పెట్టింది. మార్కెట్‌లో బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్యులకు భారంగా పరిణమించిన దృష్ట్యా.. Indian rice :…

రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ పేరు మార్చబడింది

రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ పేరు మార్చబడింది… త్వరలో చేయనున్న యాత్ర కు ‘భారత్ న్యాయ యాత్ర’ అని ఖరారు చేశారు.. ఈ యాత్ర జనవరి 14న ప్రారంభమవుతుంది, 14 రాష్ట్రాలను కవర్ చేస్తుంది.

You cannot copy content of this page