Collector Koya Shri Harsha : ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

District Collector Koya Shri Harsha should resolve public hearing applications promptly *సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పెద్దపల్లి, జూలై -8: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు…

ప్రజావాణి లో 214 కంప్లైంట్ సర్వం సిద్ధం

prepare 214 compliant everything in prajavani 214 లో కబ్జా బాగోతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్ గండిమైసమ్మ మండల పరిధిలో ఐస్ గడ్డల్లా కరిగిపోతున్న ప్రభుత్వం భూములు. స్థానిక చర్చి గాగిల్లాపూర్ సర్వే నంబర్ 214 లోని ప్రభుత్వ…

Prajavani : ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

Pending applications of Prajavani should be dealt with expeditiously పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు త్రినేత్రం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్01.07.2024.రాష్ట్ర స్థాయిలో నిర్వహించే…

ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష

District Collector Koya Harsha said that public hearing applications should be resolved promptly సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పెద్దపల్లి, జూలై -1: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ప్రజావాణిలో…

Prajavani : నేటి నుంచి ప్రజావాణి ప్రారంభం

Prajavani will start from today Trinethram News : హైదరాబాద్ లోక్ సభ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమం శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని గురువారం ప్రజావాణి ఇంచార్జీ, రాష్ట్ర ప్రణాళికా…

నేడు జీహెచ్‌ఎంసీ ప్రజావాణి

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ప్రజావాణి ఉంటుందని కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ తెలిపారు. ప్రజావాణి సందర్భంగా హెడ్‌ ఆఫీస్‌లో ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ఫోన్‌ ఇన్‌ ప్రోగ్రామ్‌ 040-2322 2182 నంబర్‌కు తమ సమస్యలను తెలుపాలన్నారు.…

ప్రజా భవన్ లో ప్రారంభమైన ప్రజావాణి

Trinethram News : ప్రజా భవన్ లో ప్రారంభమైన ప్రజావాణి హైదరాబాద్: జనవరి 05తెలంగాణ ప్రజాభవన్‌లో ప్రజావాణి కార్యక్రమం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ప్రజావాణిలో తమ సమ స్యలు చెప్పుకోవడానికి ప్రజలు వస్తున్నారు. ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా ప్రజావాణికి…

ప్రజావాణి కోసం భారీ క్యూ లైన్…

ప్రజావాణి కోసం భారీ క్యూ లైన్… ప్రగతి భవన్ నుండి మూడు కిలోమీటర్ల వరకు ప్రజావాణి లైన్ లో నిలుచున్న ప్రజలు.. ప్రగతి భవన్ నుండి పంజాగుట్ట వరకు భారీగా ట్రాఫిక్ జామ్..

నేటి నుంచి ప్రజావాణి కార్యక్రమం వినతులను స్వీకరించనున్న కలెక్టర్లు, ఎమ్మెల్యేలు

ప్రజా వాణి: నేటి నుంచి ప్రజావాణి కార్యక్రమం.. వినతులను స్వీకరించనున్న కలెక్టర్లు, ఎమ్మెల్యేలు.. హైదరాబాద్:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో ఉదయం 10.30…

You cannot copy content of this page