Consumers in Telangana : తెలంగాణలో వినియోగదారులకు షాక్.. పెరగనున్న కరెంట్ ఛార్జీలు

A shock to the consumers in Telangana.. will the current charges increase Trinethram News : తెలంగాణ : విద్యుత్ పంపిణీ సంస్థలు తమ లోటు రూ. 1200కోట్లు పూడ్చుకోవడానికి కరెంట్ ఛార్జీలు పెంచాలంటూ ప్రతిపాదించాయి. ఇళ్లకు…

పెరగనున్న ఔషధాల ధరలు!

Trinethram News : Mar 29, 2024, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్స్ వంటి అత్యవసర మందుల ధరలు ఏప్రిల్ 1 నుంచి స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.నిత్యావసర ఔషధాల జాబితాలోని మందుల ధరలను 0.0055% పెంచనున్నట్లు నేషనల్…

రాష్ట్రంలో భానుడి ప్రతాపం.. రానున్న 5 రోజులు పెరగనున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్.. తెలంగాణ రాష్టంలో వేసవి ప్రారంభం కాకముందే.. ఎండలు మండిపోతున్నాయి. మార్చి మొదటి వారంలో వేడి విపరీతంగా పెరిగింది. రాష్ట్రంలోని సగం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

మరో మూడు రోజుల పాటు పెరగనున్న చలి తీవ్రత​!

మరో మూడు రోజుల పాటు పెరగనున్న చలి తీవ్రత​! ఏపిలో చలి కాలం తీవ్రత పెరగనుంది. గత ఐదు రోజులుగా చలి తీవ్రత రాత్రి – ఉదయం ఎక్కువగా ఉంది. కానీ ఇప్పుడు పొడి గాలుల తీవ్రత పెరగడం వలన చలి…

You cannot copy content of this page