బేతపూడి గ్రామం నుండి 60మంది వైసిపి నాయకులు టిడిపి లోకి చేరిక

బేతపూడి గ్రామం నుండి 60మంది వైసిపి నాయకులు టిడిపి లోకి చేరిక స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద బాపట్ల మండలం బేతపూడి గ్రామం నుండి సుమారు 60మంది వైసిపి నాయకులు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన…

లండన్ నుండి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

లండన్ నుండి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్:జనవరి 22 సీఎం రేవంత్ రెడ్డి దావుస్ పర్యటన ముగించుకుని ఇవాళ హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.…

వేములవాడలో నేటి నుండి నిరంతర దర్శనం

వేములవాడలో నేటి నుండి నిరంతర దర్శనం రాజన్న జిల్లా: జనవరి 21నేటి నుండి వేముల‌వాడ రాజ‌న్న ద‌ర్శ‌నం నిరంత‌రం కొన‌సాగ‌నుంది. వేములవాడ రాజన్న సన్నిధికి క్రమంగా సమ్మక్క భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా రాజన్న అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ‌,…

నేటి నుండి అండర్ 19 వరల్డ్ కప్ ప్రారంభం

నేటి నుండి అండర్ 19 వరల్డ్ కప్ ప్రారంభం హైదరాబాద్:జనవరి 19దక్షిణాఫ్రికాలో అంత ర్జాతీయ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 16 జట్లు ఆడనున్నాయి. 16 జట్లను నాలుగు…

హైదరాబాద్ లో నేటి నుండి కరెంటు కోతలు

Trinethram News : హైదరాబాద్:జనవరి 17హైదరాబాద్ లో కరెంటు కోతలు మొదలవుతు న్నాయి. బుధవారంనుంచి రెండు గంటలసేపు కరెంటు కోత విధించనున్నట్లు తెలంగాణ స్టేట్ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ టిఎస్ఎస్ పిడిసిఎల్ ప్రకటించింది. రానున్న వేసవి కాలంలో విద్యుత్ వినియోగం…

వైసీపీ నుండి 30 చెంచు కుటుంబాలు టిడిపి ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు సమక్షంలో టిడిపిలో చేరిక

వైసీపీ నుండి 30 చెంచు కుటుంబాలు టిడిపి ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు సమక్షంలో టిడిపిలో చేరిక యర్రగొండపాలెం పట్టణంలోని తిరుమలగిరి కాలనీ నందు 30 చెంచు కుటుంబాలు యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు సమక్షంలో వైసీపీ నుండి…

మొదటి రోజు సినిమా కలెక్షన్స్ లో నుండి దాదాపు 14 లక్షల రూపాయలను అయోధ్య శ్రీ రామ మందిరం ట్రస్టుకు హనుమాన్ చిత్ర యూనిట్ చెక్ రూపంలో అందించారు

హనుమాన్ చిత్ర బృందం ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్లుగా ప్రతి టికెట్టు మీద ఐదు రూపాయలు అయోధ్య రామ మందిరం కి విరాళంగా ఇస్తామని చెప్పినట్లుగానే చేశారు…మొదటి రోజు సినిమా కలెక్షన్స్ లో నుండి దాదాపు 14 లక్షల రూపాయలను అయోధ్య…

జనవరి 31 నుండి పార్లమెంటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు

జనవరి 31 నుండి పార్లమెంటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ఢిల్లీ: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనుంది. ఈనెల 31వ తేదీ నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం…

నేటి నుండి ఏపీలో ఎన్నికల కమిషన్ పర్యటన

నేటి నుండి ఏపీలో ఎన్నికల కమిషన్ పర్యటన Trinethram News : అమరావతి:జనవరి 08 2024 నేటి నుంచి ఏపీలో సీఈసీ బృందం మూడు రోజుల పాటు పర్యటించనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర…

భారతదేశం నుండి ఈ చారిత్రాత్మక సంఘటనను ప్రపంచం మొత్తం చూసేందుకు ఎర్పాట్లు చేశారు

Trinethram News : న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ లో 22 జనవరి 2024న రామమందిర ప్రారంభోత్సవ వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. భారతదేశం నుండి ఈ చారిత్రాత్మక సంఘటనను ప్రపంచం మొత్తం చూసేందుకు ఎర్పాట్లు చేశారు.

You cannot copy content of this page