వైఎస్‌ జగన్‌ను కలిసిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులు

తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి. రాజ్యసభ అభ్యర్ధులకు బీ–ఫారం అందజేసిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన…

ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి శారదాపీఠం ఉత్తరాధికారి

Trinethram News : ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలకు రావాలని ఆహ్వనించిన శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ ఈ నెల 15 నుంచి 19 వరకు విశాఖపట్నం శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి…

బటన్‌ నొక్కుడు కాదు.. నీ బొక్కుడు సంగతేంటి?: జగన్‌ను ప్రశ్నించిన చంద్రబాబు

Trinethram News : మాడుగుల: రానున్న ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌ కోసమని తెదేపా అధినేత చంద్రబాబు (chandrababu) అన్నారు. 64 రోజుల్లో తమ ప్రభుత్వం రాబోతోందని చెప్పారు.. అనకాపల్లి జిల్లా మాడుగులలో నిర్వహించిన ‘రా.. కదలి రా’ సభలో ఆయన మాట్లాడారు.…

జగన్‌ను నమ్మితే మిగిలేది కన్నీళ్లు, నిర్వేదమే: మాజీమంత్రి ప్రత్తిపాటి

జగన్‌ను నమ్మితే మిగిలేది కన్నీళ్లు, నిర్వేదమే: మాజీమంత్రి ప్రత్తిపాటి సమగ్ర శిక్షణ కార్యక్రమంలో తెదేపా శ్రేణులకు ప్రత్తిపాటి దిశానిర్దేశం జగన్‌ను నమ్మితే ఎవరికైనా చివరకు మిగిలేది కన్నీళ్లు, నిర్వేదమే అన్నారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. తన,…

జగన్‌ను ఓడించే వరకు నిద్రపోం: మాజీ ఎంపీ హర్షకుమార్‌

జగన్‌ను ఓడించే వరకు నిద్రపోం: మాజీ ఎంపీ హర్షకుమార్‌ రాజమహేంద్రవరం: దళితులంటే సీఎం జగన్‌కు ఏమాత్రం ఇష్టం లేదని మాజీ ఎంపీ హర్షకుమార్‌ అన్నారు. కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలంటూ రాజమహేంద్రవరంలోని ఆయన నివాసంలో దీక్ష చేపట్టారు..…

You cannot copy content of this page