CM Chandrababu Naidu : రేపు గుజరాత్ రాజధాని గాంధీనగర్ కు వెళ్లనున్న ఎపి సిఎం చంద్రబాబు నాయడు.

AP CM Chandrababu Naidu will go to Gujarat capital Gandhinagar tomorrow Trinethram News : గాంధీనగర్ లో రేపటి నుంచి జరగనున్న రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ -2024లో పాల్గొననున్న ఎపి సిఎం రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్…

CM Chandrababu : సీఎం చంద్రబాబు ఈ నెల 16న గుజరాత్‌ పర్యటన

CM Chandrababu will visit Gujarat on 16th of this month Trinethram News : కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో గుజరాత్లో గాంధీనగర్‌లో జరిగే 4వ గ్లోబల్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ ఇన్వెస్టర్స్‌ మీట్, ఎక్స్‌పో (ఆర్‌ఈ-ఇన్వెస్ట్‌…

*భారీ వర్షాలకు గుజరాత్‌ అతలాకుతలం

*Gujarat is prone to heavy rains Trinethram News : అహ్మదాబాద్‌ : గుజరాత్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో ఇప్పటివరకు దాదాపు…

నేడు గుజరాత్ టైటాన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ “డీ”

TRINETHRAM NEWS : అహ్మదాబాద్ :మే :10ఐపీఎల్‌లో నేడు గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఇప్పటివరకు సీఎస్‌కే 11 మ్యాచ్‌లు ఆడి…

సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తుగా ఓడించిన గుజరాత్

Trinethram News : గుజరాత్ :-ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ తమ సొంత మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఈరోజు జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరా బాద్ ను గుజరాత్…

గుజరాత్ కు తెలంగాణ విద్య శాఖ బృందం.

Trinethram News : ఫిబ్రవరి 1 నుండి 3 వరకు రాష్ట్ర పాఠశాల కమిషనర్ శ్రీదేవసేన నేతృత్వంలో గుజరాత్ లో పర్యటించనున్నారు. ఆ రాష్ట్రంలో పాఠశాలలు , స్కిల్ యూనివర్శిటీ , విద్య సమీక్షా కేంద్రం వంటి విద్యాసంస్థల పనితీరు పైన…

గుజరాత్ లోని వడోదర లో ఘోర విసాదం నెలకొంది

గుజరాత్ లోని వడోదర లో ఘోర విసాదం నెలకొంది.. హరిణి సరస్సు లో పడవ బోల్తా పడి 11 మంది చనిపోయారు.. చనిపోయిన వారిలో 9 మంది విద్యార్థులు2 టీచర్లు వున్నారు.. పిక్నిక్ లో భాగంగా 27 మంది పడవలో ప్రయానిస్తున్నట్టు…

You cannot copy content of this page