కేరళలో వయనాడ్ బాధితుల కోసం ప్రభాస్ రూ.2 కోట్లు

Prabhas Rs 2 crore for Wayanad victims in Kerala కేరళలోని వయనాడ్ విపత్తు బాధితుల పట్ల రెబల్ స్టార్ ప్రభాస్ తన పెద్ద మనసు చాటుకున్నారు. వారికి అండగా నిలిచేందుకు ఆ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ కు…

Landslides : కేరళలో ప్రకృతి విలయం.. విరిగి పడిన కొండచరియలు 80 మంది మృతి

80 people were died by landslides in Kerala కేరళలో నేడు, రేపు సంతాప దినాలుగా ప్రకటించిన కేరళ ప్రభుత్వం Trinethram News : కేరళ : కేరళలోని వయనాడ్ లో ప్రకృతి విలయం ధాటికి మరణాల సంఖ్య అంతకంత…

Zika Virus : కేరళలో బయటపడ్డ జికా వైరస్ కేసులు

Zika virus cases reported in Kerala Trinethram News : Jun 27, 2024, కరోనా మహమ్మారితో వణికిపోతున్న తరుణంలో కేరళలో జికా వైరస్‌ కేసులు బయటపడటం కలకలం రేపుతోంది. మొదట ఒక 24 ఏళ్ల గర్భిణిలో జికా వైరస్‌…

BJP’s Historical Victor : కేరళలో బీజేపీ చారిత్రక విజయం.. ఎంపీగా గెలుపొందిన నటుడు సురేష్‌ గోపి

BJP’s historical victory in Kerala.. Actor Suresh Gopi won as MP ప్రముఖ మలయాళ నటుడు, బీజేపీ నేత సురేష్‌ ప్రభు లోక్‌సభ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించారు. కేరళలోని త్రిసూర్ స్థానం నుంచి పోటీ చేసిన సురేష్‌…

కేరళలో వెలుగులో చూసిన మరో కిడ్నీ రాకెట్

Another kidney racket seen in light in Kerala హైదరాబాద్ కేంద్రంగా నడిచిన కిడ్నీ రాకెట్.. హైదరాబాద్ లో ప్రముఖ డాక్టర్ ప్రమేయం ఉందంటున్న కేరళ పోలీసులు.. హైదరాబాద్ నుంచి కొచ్చి మీదుగా ఇరాన్ కు తీసుకెళ్లిన కిడ్నీ ఆపరేషన్లు..…

టికెట్ అడిగిన టీటీఈని రైల్లో నుంచి తోసేసిన ప్రయాణికుడు.. కేరళలో షాకింగ్ ఘటన

జనరల్ టికెట్ తో స్లీపర్ క్లాసులోకి ఎక్కడంపై టీటీఈ ప్రశ్నించడంతో గొడవ పక్కనే పట్టాలపై పడ్డ టీటీఈ.. పైనుంచి దూసుకెళ్లడంతో ముక్కలైన టీటీఈ శరీరం నిందితుడిని పట్టుకుని రైల్వే పోలీసులకు అప్పగించిన తోటి ప్రయాణికులు జనరల్ టికెట్ తో స్లీపర్ క్లాస్…

కేరళలో అడిషనల్ కోర్ట్ సంచలన తీర్పు.. 15 మందికి మరణ శిక్ష

Trinethram News : కేరళలోని మావెలిక్కర అడిషనల్ కోర్ట్ న్యాయమూర్తి సంచలన తీర్పును ఇచ్చారు. బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో నిందితులుగా ఉన్న 15 మంది పీఎఫ్ఐ కార్య కర్తలుకు కోర్ట్ మరణ శిక్ష విధించింది. బీజేపీ స్టేట్…

కేరళలో విజృంభిస్తున్న కరోనా

కేరళలో విజృంభిస్తున్న కరోనా కేరళలో కరోనా కేసులు మరోసారి విజృంభిస్తున్నాయి. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంరక్షణ మంత్రిత్వశాఖ డాటా ప్రకారం 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 300 కొత్త కేసులు నమోదయ్యాయి. వాటితో పాటు మూడు మరణాలు కూడా సంభవించాయి. వీటితో…

కేరళలో కొత్త వేరియంట్ కలకలం.. వెలుగులోకి JN.1 వేరియంట్

కేరళలో కొత్త వేరియంట్ కలకలం.. వెలుగులోకి JN.1 వేరియంట్.. COVID subvariant JN.1: దేశంలో మరోసారి కోవిడ్ కేసుల్లో పెరుగుదల కనపిస్తోంది. తాజాగా కేరళలో కొత్తగా కోవిడ్ సబ్‌వేరియంట్ వెలుగులోకి వచ్చింది. JN.1 సబ్‌వేరియంట్‌ని కనుగొన్నారు. చైనాలో కేసులకు కారణమవుతున్న ఈ…

You cannot copy content of this page