వీడే అసలైన జాతిరత్నం’.. ఎగ్జామ్‌లో ఏం ఆన్సర్ రాశాడో చూడండి?

ఇచ్చిన ప్రశ్నకు ఆన్సర్ తెలియక.. అలా అని ఏం రాయకుండా ఉండలేక.. చిత్రవిచిత్రమైన సమాధానాలు రాస్తారు కొందరు. ప్రశ్నాపత్రాలు దిద్దేటప్పుడు వాటిని చూసిన టీచర్స్ స్టన్ అవుతూ ఉంటారు. తాజాగా ఓ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ఎగ్జామ్‌లో రాసిన ఆన్సర్ ఇప్పుడు…

ఇవాళో రేపో ఏ క్షణమైనా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది

Trinethram News : ఢిల్లీ ఈసీకి నిన్న ఇద్దరు నూతన ఎన్నికల కమిషనర్ల ఎంపిక జరిగిన సంగతి విదితమే.. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం వాళ్లు తమ బాధ్యతలు స్వీకరించారు.. ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ సమక్షంలో జ్ఞానేష్ కుమార్, డాక్టర్‌ సుఖ్…

కొన్నాళ్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ఏ స్థానం నుంచి బరిలోకి దిగుతారనే దానిపై చర్చ జరుగుతోంది

కొన్నాళ్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ఏ స్థానం నుంచి బరిలోకి దిగుతారనే దానిపై చర్చ జరుగుతోంది. తాను పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు స్వయంగా పవన్ కళ్యాణ్‌ వెల్లడించారు.

2 తలలు, 6 కాళ్లు, 2 తోకలు.. వింత దూడ జననం, గ్రామస్థులు ఏం చేశారంటే

Trinethram News : ఏలూరు : ప్రపంచంలో వింతలకు కొదవ లేకుండా పోయింది. ప్రతిరోజు ఏదో ఒక మూలన ఏదో ఒక వింత సంఘటన జరుగుతూనే ఉంది. సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఎక్కడ ఏ వింత జరిగిన క్షణాల్లో మన…

ఏ ఊరిలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇచ్చారో.. ఆ ఊళ్లో కేసీఆర్‌ ఓట్లు అడగాలి

ఏ ఊరిలో ఇందిరమ్మ ఇళ్లు ఉన్నాయో.. ఆ ఊళ్లో మేం ఓట్లు అడుగుతాం.. ఈ ఛాలెంజ్‌కు మీరు రెడీనా-సీఎం రేవంత్‌ రెడ్డి

ఏ ఎస్ పి పారితోష్ పంకజ్ కు గాయాలు ఆసుపత్రికి తరలించారని సమాచారం

రాష్ట్ర మంత్రి పైలెట్ కార్ ఢీకొని భద్రాచలం ఏ ఎస్ పి పారితోష్ పంకజ్ కు గాయాలు ఆసుపత్రికి తరలించారని సమాచారం… ఇట్టి విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

మరో రెండు ఎస్టీపీలను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 100 శాతం మురుగునీటి శుద్ధి సాధించేందుకు కొన్ని అడుగులు ముందుకు వేస్తూ నల్ల చెరువు (ఉప్పల్), పెద్ద చెరువు (కాప్రా)లో మరో రెండు ఎస్టీపీలను 2024 మార్చి 9న ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.

పరిపాలన రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చింది?

వైఎస్ షర్మిలా రెడ్డి పరిపాలన రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చింది? పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం మీ చేతకాని కమిట్మెంట్. ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా చూస్తూ…

టికెట్ ఎవరికో జగన్ చెపుతారు.. పకోడీగాళ్లకు ఏం సంబంధం?: కొడాలి నాని ఫైర్

Trinethram News : ఎవడో దురద ఉన్నవాడు రాత్రి ఫ్లెక్సీ కట్టి ఉదయాన్నే తీసేశాడన్న కొడాలి నాని గుడివాడ నుంచి తాను, గన్నవరం నుంచి వంశీ పోటీ చేస్తామని ధీమా చంద్రబాబుకు దమ్ముంటే తనపై పోటీ చేయాలని సవాల్

లోక్ సభ ఎన్నికలపై సీఈసీ కీలక ప్రకటన- ఇక ఏ క్షణమైనా

Trinethram News : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిశా వంటి ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా…

You cannot copy content of this page