బీఆర్ఎస్ పార్టీకి పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత షాకిచ్చారు

ఇవాళ ఉదయం ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం సీఎం రేవంత్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ కేసీ వేణుగోపాల్ నివాసానికి చేరుకున్నారు. కేసీ వేణుగోపాల్ ఇంట్లో ఆయనతో భేటీ…

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై తెలంగాణలో కేసు

తెలంగాణ ప్రభుత్వం 3 నెలల్లో కూలిపోతుందన్న విజయసాయి రెడ్డి టీపీసీసీ అధికార ప్రతినిధి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ – వైసీపీ కుట్ర చేస్తున్నాయని కాల్వ సుజాత ఆరోపణ

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. తెలంగాణ ఇచ్చినా కూడా కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మలేదు మోసపూరితపు హామీలతో పదేళ్లకు అధికారంలోకి వచ్చింది ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసింది ఏపీకి చేసిన మోసానికి కాంగ్రెస్‌కు తగిన శిక్ష పడాలి

అరెస్టు చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల పరిస్థితేంటి?: ఏపీ హైకోర్టు

Trinethram News : అమరావతి: తెదేపా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణలో భాగంగా ఏపీ హైకోర్టు (AP High Court) తీవ్ర వ్యాఖ్యలు చేసింది.. అరెస్టు చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల సంగతేంటని…

విజయవాడ ఎంపీ అభ్యర్థిగా నారా భువనేశ్వరి?

Trinethram News : AP: TDP అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిన్న (శనివారం) నిర్వహించిన TDP పొలిట్ బ్యూరో సమావేశంలో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా నారా భువనేశ్వరి పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఎంపీ కేశినేని నాని…

జగన్.. పారిపోవడానికి సిద్ధమా?: ఎంపీ బాలశౌరి

జనసేనలో చేరిన సందర్భంగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సీఎం జగన్పై సెటైర్లు వేశారు. ‘సిద్ధం అంటా.. దేనికి సిద్ధం? పారిపోవడానికి సిద్ధమా? జనసైనికులు మిమ్మల్ని వేటాడుతారు. తానెప్పుడూ అబద్ధాలు చెప్పనని సీఎం జగన్ చెప్పడమే పెద్ద అబద్ధం. నాకు దేవుడున్నాడని జగన్…

ఎంపీ సీటు కోరుతూ డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని భారీ ర్యాలీ

Trinethram News : ఖమ్మం జిల్లా: ఖమ్మం పార్లమెంటు సీటు కోరుతూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని గాంధీ భవన్‌కు ర్యాలీగా బయలుదేరారు. ఖమ్మం పార్లమెంటు సీటు ఇవ్వాలంటూ గాంధీ భవన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఆమె…

హాట్ కేకులా మారిన మల్కాజ్‌గిరి ఎంపీ సీటు

మల్కాజ్‌గిరి టికెట్ కోసం బీజేపీలో తీవ్ర పోటీ. టిక్కెట్ రేసులో ఏకంగా ఎనిమిది మంది నేతలు. టిక్కెట్ కోసం ఎవరికి వారు లాబీయింగ్‌. ఈటల రాజేందర్, మురళీధర్‌రావు, వీరేందర్ గౌడ్, చాడ సురేష్ రెడ్డి, పన్నాల హరీష్ రెడ్డి, కూన శ్రీశైలం…

నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ నియామకాన్ని స్వాగతిస్తున్న: ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి

నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ నియామకాన్ని స్వాగతిస్తున్న: ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గతంలో ఆంధ్రాలో కేవలం ధనవంతులకే ఎంపీ, ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉండేది. కానీమన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగనన్న అన్ని వర్గాలకు రాజకీయాల్లో ప్రాతినిధ్యం…

త్వరలో ఎంపీ మాగుంట రాజీనామా

Trinethram News : ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించడంపై సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు… ఆయన త్వరలోనే వైసీపీని వీడనున్నట్లు వార్తలు వస్తున్నాయి… ఆయనను బుజ్జగించేందుకు…

You cannot copy content of this page