Rs. 2000 : ఇంకా రూ.7409 కోట్ల 2000 నోట్లు రావాల్సి ఉంది: RBI

Trinethram News : ఆర్‌బిఐ ప్రకారం, చలామణి నుండి ఉపసంహరించబడిన రూ.2,000 నోట్లలో 97.92 శాతం తిరిగి వచ్చాయి. ఇప్పటికీ ప్రజల వద్ద రూ.7,409 కోట్ల విలువైన నోట్లు ఉన్నాయని పేర్కొంది. 2023లో రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన సంగతి…

Low Pressures : జులైలో ముచ్చటగా మూడు అల్పపీడనాలకు అవకాశం ఉంది

Three low pressures are likely in July Trinethram News : Weather : (1). ఈ నెల 7 న ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడి 8 న ఉత్తరాంధ్ర & ఉత్తర ఒరిస్సా మధ్య తీరం దాటుతుంది.దీని వలన…

Terrible Hurricane : భయంకరమైన హరీకేన్.. స్పేస్ స్టేషన్‌ నుంచి ఇలా ఉంది

Terrible hurricane.. This is what it looks like from the space station Trinethram News : Jul 02, 2024, తూర్పు కరేబియన్ ప్రాంతంలో ఏర్పడిన భయంకరమైన హరికేన్ బెరిల్ అసాధారణ దృశ్యాలను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్…

వాజ్‌‌పేయ్ లాగానే కిషన్‌రెడ్డిలో ఆ లక్షణం ఉంది

Like Vajpayee, Kishan Reddy has that trait Trinethram News : హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి‌పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్‌గా కిషన్‌రెడ్డి మారారని పొగడ్తలు కురింపించారు. కిషన్…

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది :సీఎం రేవంత్‌రెడ్డి

Trinethram News : టిఎస్ : రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు.. వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదు.. జనగామ వ్యవసాయ మార్కెట్ లో జరిగిన ఘటనపై సకాలంలో స్పందించి రైతులను మోసం చేయడానికి…

ఇవాళో రేపో ఏ క్షణమైనా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది

Trinethram News : ఢిల్లీ ఈసీకి నిన్న ఇద్దరు నూతన ఎన్నికల కమిషనర్ల ఎంపిక జరిగిన సంగతి విదితమే.. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం వాళ్లు తమ బాధ్యతలు స్వీకరించారు.. ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ సమక్షంలో జ్ఞానేష్ కుమార్, డాక్టర్‌ సుఖ్…

జగన్‌ నుంచి ప్రాణ హాని ఉంది.. రక్షణ కల్పించండి: సీబీఐ కోర్టులో దస్తగిరి పిటిషన్‌

Trinethram News : హైదరాబాద్‌: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి సీబీఐ కోర్టులో ప్రొటెక్షన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తనకు ప్రాణ హాని ఉందని.. రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. తన కుటుంబానికి…

బాంకా జిల్లాలో మందార పర్వతంలో శంఖగుండం ఉంది

భాగల్పూర్ కు 45 కిలోమీటర్ల దూరంలో “బాంకా” జిల్లాలో మందార పర్వతం ఉంది. మందార పర్వతంలో “శంఖగుండం” ఉంది. ఈ శంఖ గుండం సంవత్సరంలో 364 రోజులు దాదాపు 70 నుంచి 80 అడుగుల వరకు నీటితో నిండి ఉంటుంది. మహాశివరాత్రి…

పుష్ప-3 ఉంది: అల్లు అర్జున్

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప-2’. ఈ నేపథ్యంలో బెర్లిన్ ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పుష్ప సినిమాకు మూడో పార్ట్ కూడా ఉంటుందని అల్లు అర్జున్‌ ప్రకటించారు. ఓ ఫ్రాంచైజ్‌లా పుష్ప సినిమాను…

హైదరాబాద్, విశాఖపట్నం నగరాల మధ్య నడిచే గోదావరి ఎక్స్ ప్రెస్ రైలుకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆ రైలు 50 వసంతాలు పూర్తి చేసుకుంది

Trinethram News : 1974 ఫిబ్రవరి 1న ప్రారంభమైన ఈ రైలు ఇప్పటికీ ప్రజాదరణ పరంగా ముందంజలో ఉంది. ప్రస్తుతం విశాఖ- హైదరాబాద్ మధ్య నడుస్తున్న ఈ రైలును అప్పట్లో వాల్తేరు- హైదరాబాద్ రైలుగా ప్రారంభించారు. మొదట్లో స్టీమ్ ఇంజిన్ తో…

You cannot copy content of this page