అయోధ్యకు ఆహ్వానించే ఆధ్యాత్మిక గీతాన్ని ఆవిష్కరించిన – పవన్ కళ్యాణ్
అయోధ్యకు ఆహ్వానించే ఆధ్యాత్మిక గీతాన్ని ఆవిష్కరించిన – జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్
అయోధ్యకు ఆహ్వానించే ఆధ్యాత్మిక గీతాన్ని ఆవిష్కరించిన – జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్
జనవరి 22న అయోధ్యకు రానని రాముడు నా కలలోకి వచ్చి చెప్పాడు.. బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఇదంతా ఎన్నికల స్టంట్.. ఎన్నికలయ్యాక రాముడిని మరిచిపోతారని వ్యాఖ్య నలుగురు మఠాధిపతులు కూడా ఇదే విషయం చెప్పారన్న మంత్రి బీహార్ లో…
ప్రతి శుక్రవారం హైదరాబాదు నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు Trinethram News : హైదరాబాద్ : జనవరి 13రామమందిర్ దర్శనానికి వెళ్తున్న ప్రయాణికుల కోసం హైదరాబాద్ నుంచి అయో ధ్యకు ప్రతి శుక్రవారం రైలు సదుపాయం కల్పించారు. ఈనెల 22వ తేదీన…
ఈ నెల 22న ప్రాణ ప్రతిష్ట కాబోయే రాములవారి గుడి అయోధ్యకు లక్ష తిరుపతి లడ్డూలు… రూ.30 లక్షల నెయ్యి విరాళం ఇచ్చిన టీటీడీ సభ్యుడు కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైనదివ్యక్షేత్రం తిరుమల. శ్రీ శ్రీనివాసుడు ఎంతటి నైవేద్య ప్రియుడో……
Trinethram News 5th Jan 2024 తిరుమల నుంచి అయోధ్యకు లక్ష లడ్డూలు అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం సమీపిస్తోంది. మరో 17 రోజుల్లో భారత్లోనే అత్యంత అద్భుతమైన రామాలయం ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేయడంలో తలమునకలయ్యారు.…
నేడు అయోధ్యకు శ్రీరామ పాదుకలు అయోధ్య రామమందిరంలో ఇవాళ ఒక కీలక ఘట్టం జరగనుంది. దేశ వ్యాప్తంగా శ్రీరాముడు నడిచిన మార్గాల మీదుగా పూజలందుకున్న పాదుకలు ఇవాళ అయోధ్య కు చేరుకోనున్నాయి. 9KGల బరువున్న ఈ పాదుకల కోసం 8KGల వెండి…
You cannot copy content of this page