చంద్రబాబు ఉచ్చులో ఉన్నంత కాలం షర్మిల మాకు రాజకీయ శత్రువే: మంత్రి పెద్దిరెడ్డి
వైఎస్సార్ కుటుంబంలో చంద్రబాబు చిచ్చుపెడుతున్నారన్న పెద్దిరెడ్డి వైఎస్ కుటుంబం విడిపోవడానికి చంద్రబాబే కారణమని ఆరోపణ షర్మిల కాంగ్రెస్ లో చేరడం చంద్రబాబు కుట్ర అని వెల్లడి
వైఎస్సార్ కుటుంబంలో చంద్రబాబు చిచ్చుపెడుతున్నారన్న పెద్దిరెడ్డి వైఎస్ కుటుంబం విడిపోవడానికి చంద్రబాబే కారణమని ఆరోపణ షర్మిల కాంగ్రెస్ లో చేరడం చంద్రబాబు కుట్ర అని వెల్లడి
Trinethram News : వైఎస్సార్ చేయూత కొత్త దరఖాస్తులకు పథకాన్ని వర్తింప చేయడంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సంక్షఏమ పథకాల్లో భాగంగా పెన్షన్లు అందుకుంటున్న వారిని చేయూత నుంచి మినహాయించారు. కొత్త దరఖాస్తుల్లో పెన్షనర్ల పేర్లను తొలగించారు. పెన్షన్ పొందుతున్న మహిళలను…
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకోంది.. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన కొనసాగుతోన్న మంత్రి మండలి సమావేశంలో పలు కీలక అంశాలకు పచ్చజెండా ఊపారు.. కేబినెట్లో డీఎస్సీ నిర్వహణ, నోటిఫికేషన్ జారీపై చర్చించారు.. సుమారు 6 వేల…
Trinethram News : షర్మిలకు వైఎస్సార్ తన ఆస్తిలో వాటా రాశారన్న అయ్యన్న తనకు కూడా ప్రాణహాని ఉందని సంచలన వ్యాఖ్యలు వైసీపీకి ఉత్తరాంధ్ర ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్న
పూర్తి స్థాయిలో జగన్ రాజకీయ పర్యటన రాజకీయ సహకారంపై అమిత్ షాతో చర్చించనున్న జగన్ బీజేపీకి ఒక రాజ్యసభ సీటు ఇచ్చేందుకు సిద్ధం
Trinethram News : వైఎస్ఆర్ జిల్లా:జనవరి 29YSR జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని ఆకృతి షాపింగ్ మాల్లో ఈరోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాపింగ్ మాల్లోని రెండు అంతస్తుల్లో దట్టమైన పొగ అలముకుంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి…
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి భారీ చేరికలు వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం పిచికలపాలెం గ్రామం కు చెందిన అమృతపూడి యోగయ్య, అమృతపూడి పిచ్చయ్య, అమృతపూడి వెంకయ్య వారు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో యువ నాయకులు బొల్లా…
కాంగ్రెస్ మా సోదరిని ప్రయోగించింది.. దేవుడే గుణపాఠం చెబుతాడు : సీఎం జగన్ Trinethram News : తిరుపతి, జనవరి 24: కాంగ్రెస్ చెత్త రాజకీయం చేస్తోందని ఏపీ సీఎం జగన్ విమర్శించారు. కుటుంబాన్ని చీల్చి రాజకీయం చేస్తోందని ఫైర్ అయ్యారు.…
షర్మిల దుష్టశక్తుల ట్రాప్ లో పడిపోయారు.. చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తున్నారు: మిథున్ రెడ్డి చంద్రబాబు స్క్రిప్ట్ ను షర్మిల చదువుతున్నారన్న మిథున్ రెడ్డి వైఎస్సార్ పేరును ఛార్జ్ షీట్ లో పెట్టిన పార్టీ కోసం పని చేస్తున్నారని విమర్శ జగన్…
నేడు ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత క్రింద ..79 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ.6,395 కోట్లు జమ చేయనున్న సీఎం జగన్ 2014 అసెంబ్లీ ఎన్నికల నాటికి డ్వాక్రా సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.14,204 కోట్ల మేర అప్పులున్నాయి.…
You cannot copy content of this page