Rahul And Priyanka : ఇవాళ వయనాడ్‌లో రాహుల్, ప్రియాంక పర్యటన

Rahul and Priyanka visit Wayanad today Trinethram News : Kerala : Aug 01, 2024, కేరళలోని వయనాడ్‌లో ఇవాళ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు. కొండచరియలు విరిగిపడి నష్టపోయిన బాధితుల కుటుంబాలను పరామర్శించనున్నారు.…

6 రోజుల్లో 19 లక్షల మంది దర్శనం

Trinethram News : అయోధ్య బాలక్ రామ్‌ను కేవలం 6 రోజుల్లోనే 19 లక్షల మంది దర్శించుకున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. దేశ నలుమూల నుండి భారీగా భక్తులు తరలివస్తున్నట్లు వెల్లడించింది. ఈనెల 22 నుండి నిన్నటి వరకు 18.75…

అయోధ్య రాముడిని దర్శించుకున్న హనుమంతుడు

అయోధ్య రాముడిని దర్శించుకున్న హనుమంతుడు Trinethram News : ఉత్తర ప్రదేశ్ :జనవరి 24అయోధ్య రాముడిని చూసేందుకు హనుమంతుడే అయోధ్యకు వచ్చాడంటూ ఆలయ ట్రస్ట్‌ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర సోషల్‌ మీడియా ద్వారా తెలిపింది. ఆయోధ్యలో నిర్మించిన రామ…

గట్టమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రులు సీతక్క, కొండ సురేఖ

Trinethram News : ములుగు జిల్లా:ప్రతినిధిములుగు జిల్లా సమీపంలో ఉన్న గట్టమ్మ తల్లిని బుధవారం రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర పంచాయతీ రాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క దర్శించుకు న్నారు.…

అనంతగిరి శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్న – కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Trinethram News : శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం, అనంతగిరి లో శ్రీ అనంత పద్మనాభ స్వామి వారిని ఈరోజు ఉదయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. పూర్ణ కుంభ స్వాగతం పలికారు ఆలయ ధర్మకర్త యన్. పద్మనాభం,…

You cannot copy content of this page