Food Safety : జగిత్యాల లో ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష తనిఖీలు

Food Safety Officer Anusha checks in Jagitya జగిత్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి జగిత్యాల లో పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ ముందు గల స్వాగత్ బార్ అండ్ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష తనిఖీలు., డీ…

Amarnath Yatra : అమర్‌నాథ్ యాత్రకు తాత్కాలిక విరామం

A temporary break in the Amarnath Yatra అమర్‌నాథ్ యాత్రకు తాత్కాలిక విరామం జమ్ము కాశ్మీర్ : జులై 06రాష్ట్రంలో కురుస్తున్న వర్షా ల కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారు లు శనివారం ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ…

Public Safety and Security : ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యత

Police are responsible for public safety and security నేరాల నియంత్రణకే ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం గోదావరిఖని ఏసీపీ రమేష్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం పోలీస్ స్టేషన్ పరిధిలోని హోసింగ్ బోర్డు కాలనీ…

Food Safety Officials : ఫుడ్ సేఫ్టీ అధికారుల స్పెషల్ డ్రైవ్!

Special drive of food safety officials త్రినేత్రం న్యూస్ ప్రతినిధి వరంగల్ జిల్లాలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల ప్రకారం ఫుడ్ సేఫ్టీ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా జ్యోతిర్మయి జోనల్…

ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

Inspections by Food Safety Officers కరీంనగర్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి కరీంనగర్ లోని శ్వేత హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కాలం చెల్లిన ఆహార పదార్థాలను గుర్తించిన అధికారులురాష్ట్రం లోని పుడ్ సేఫ్టీ అధికారుల సూచనల మేరకు…

నేడు తెలంగాణకు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ

హైదరాబాద్‌: వివిధ విభాగాల అధిపతులు, ఇంజనీర్లు, ఇతర నిపుణులతో భేటీ కానున్న బృందం.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలు, లోపాలపై అధ్యయనం.

మహిళల భద్రత కోసం టీ-సేఫ్ యాప్ ను ప్రారంభించిన సీఎం రేవంత్

Trinethram News : హైదరాబాద్ :ప్రతినిధి హైదరాబాద్:మార్చి 12కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం లో మహిళల రక్షణ కోసం మరో ముందడుగు వేసింది. ప్రయాణ సమయంలో మహిళల భద్రత కోసం టీ-సేఫ్ అనే యాప్ ను అందుబాటులోకి తీసు కొచ్చింది. ఈ టీ-సేఫ్…

మేడిగడ్డ, అన్నారం పగుళ్లను చూసి ఆశ్చర్యపోయిన డ్యామ్ సేఫ్టీ బృందం

నివ్వెరపోయిన నిపుణులు మూడు బ్యారేజిలపై ముగిసిన క్షేత్రస్థాయి అధ్యయనంసాంకేతిక కోణాల్లోనే లోతుగా పరిశీలననిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టి ప్రతినిధులతో చర్చలుసబ్‌కాంట్రాక్టర్లకు ప్రవేశం లేకుండా జాగ్రత్తలునేడు జలసౌధలో కీలక సమావేశం మనతెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదిపై ఉన్న మేడిగడ్డ అన్నారం బ్యారేజిల్లో కుంగిపోయిన…

నేడు తెలంగాణకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం

మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కు చేరుకోనున్న బృందం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ లను సందర్శించనున్న చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం. హైడ్రాలజీ, డ్రాయింగ్ రిపోర్ట్ లతో పాటు, టెక్నికల్ డేటాను విశ్లేషించనున్న అధికారులు. బ్యారేజ్ ల భవితవ్యంపై పూర్తి…

టీఎస్‌ఆర్టీసీకి జాతీయ స్థాయిలో అవార్డుల పంట

టీఎస్‌ఆర్టీసీకి 5 నేషనల్‌ బస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డులు రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ తదితర విభాగాల్లో అవార్డులు ఈ నెల 15న దిల్లీలో అవార్డులు అందుకోనున్న ఆర్టీసీ అధికారులు..

You cannot copy content of this page