Leaders in Hyderabad : హైదరాబాద్ లో ఘన స్వాగతం మందకృష్ణ మాదిగ పార్టీ నేతలు సభ్యులు ఇతర నేతలు కూడా వచ్చారు

Mandakrishna Madiga party leaders, members and other leaders also came to Hyderabad హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి హైదరాబాదులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ ర్యాలీ మహా జననేత అభినవ మాదిగ మాదిగ…

Farmer Loan Waive : రైతు రుణమాఫీ పై ప్రతిపక్ష నేతలు అసత్యపు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతున్నారు

The opposition leaders are making a living by spreading lies about the farmer loan waiver పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి కాల్వ శ్రీరాంపూర్ కేంద్రంలోని కే.జి.ఎన్ ఫంక్షన్…

MLC by Election : విశాఖ స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కూటమి దూరం

Alliance distanced from Visakhapatnam MLC by election Trinethram News : అమరావతి: ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానం ఉపఎన్నికకు కూటమి దూరంగా ఉండనుంది. ఈ మేరకు తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు నిర్ణయం…

బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు రమ్య యాదవ్ తల్లి శకుంతల మృతి

BRS party leader Ramya Yadav’s mother Shakuntala passed away బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు రమ్య యాదవ్ తల్లి శకుంతల మృతి చెందగా మంగళవారం కుటుంబాన్ని బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు రమ్య యాదవ్ తల్లి శకుంతల మృతి చెందగా మంగళవారం…

MLA KP Vivekanand : ప్రజా సంక్షేమానికై ప్రతి నిత్యం అందుబాటులో ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్

MLA KP Vivekanand is always available for public welfare Trinethram News : ఈరోజు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు…

Buddhadev Bhattacharya : పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూత

Former West Bengal CM Buddhadev Bhattacharya passes away Trinethram News : ఆగస్టు 8 : ప్రముఖ లెఫ్ట్ నేత, సీనియం సీపీఎం నాయకుడు, పశ్చిమబెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్‌ భట్టాచార్య (80) గురువారం (ఆగస్టు 8) కన్నుమూశారు.…

Naini Maduraiah : సీనియర్ జర్నలిస్ట్ నాయిని మధురయ్య తెల్లవారుజామున మృతిచెందగా వారి మృతదేహాన్ని

senior journalist Naini Maduraiah died early in the morning and her body was cremated గోదావరిఖని సీనియర్ జర్నలిస్ట్ నాయిని మధురయ్య తెల్లవారుజామున మృతిచెందగా వారి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో సందర్శించి వారి కుటుంబ సభ్యులను ప్రకట…

గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన సీనియర్

Sr. from Godavarikhani industrial area జర్నలిస్టు, వార్త రిపోర్టర్ మదునయ్య మృతికి సంతాపం వ్యక్తం చేసిన గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి సిపిఐ, ఏఐటియుసి ప్రజా సంఘాల నాయకులు, అతని పార్థీవ దేహాం పై పూల మాలలు వేసి నివాళులు…

KTR and Harish : నేడు కవితను కలవనున్న కేటీఆర్, హరీశ్

KTR and Harish will meet Kavitha today Trinethram News : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నేడు తీహార్ జైలులో కేటీఆర్, హరీశ్‌రావులు ములాఖత్ కానున్నారు. నిన్నటి నుంచి ఢిల్లీలో ఉన్న నేతలు పార్టీ ఫిరాయింపులపై న్యాయనిపుణులపై చర్చించరు.…

Botsa Satyanarayana : వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ

Trinethram News : విశాఖపట్నం : 2nd Aug 2024 విశాఖపట్నం లోకల్ డివిజన్ వైసీపీ ఎమ్మెల్సీ పర్వం పూర్తయింది. వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బుట్సా సత్యనారాయణను బరిలోకి దించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. విశాఖ జిల్లా…

You cannot copy content of this page