సాగునీరు ఇస్తే.. రాయలసీమ రైతులు బంగారం పండిస్తారు: చంద్రబాబు

అనంతపురంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చాం: చంద్రబాబు సాగునీరు ఇస్తే చాలు.. రాయలసీమ రైతులు బంగారం పండిస్తారు గొల్లపల్లి రిజర్వాయర్‌ను 18 నెలల్లో పూర్తి చేసి కియాను తెచ్చాం కియాలో ఇప్పటివరకు 12 లక్షల కార్లు తయారయ్యాయి కియా వల్ల ప్రత్యక్షంగా,…

నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.మురళీధర్‌ తన పదవికి రాజీనామా చేశారు

ఈ మేరకు రాజీనామా లేఖను శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జాకు పంపించారు. 2013లో ఉద్యోగ విరమణ పొందిన ఆయన సేవలను ప్రభుత్వం పొడిగిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం రాజీనామా చేయాలని ఆయనను ఆదేశించింది. రాజీనామా లేఖ…

నీటి పారుదల శాఖ లో భారీ ప్రక్షాళన

ENC మురళీధర్ రావు రాజీనామా చేయాలని ఆదేశించిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కాళేశ్వరం ఇంచార్జ్ ఈఎన్సీ రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వర్ రావు సర్వీస్ నుంచి తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.

కాళేశ్వరం ఈఎన్సీకి నోటీసు

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి పరస్పర విరుద్ధ ధ్రువీకరణలు ఎందుకు ఇచ్చారో వివరణ తెలపాలంటూ కాళేశ్వరం ఎత్తిపోతల ఇంజినీర్ ఇన్ చీఫ్‌కు నీటిపారుదల శాఖ నోటీసు జారీ చేసింది. బ్యారేజీ నిర్మాణంలో లోపాలకు, పని పూర్తికాకుండానే పూర్తయినట్లు…

నేడు ఇరిగేషన్ శాఖ పై రేవంత్ రెడ్డి సమీక్ష.. విజిలెన్స్ దాడులపై చర్చ

నేడు ఇరిగేషన్ శాఖ పై రేవంత్ రెడ్డి సమీక్ష.. విజిలెన్స్ దాడులపై చర్చ..! Trinethram News : హైదరాబాద్ నేడు ఇరిగేషన్ శాఖ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఇరిగేషన్ శాఖ పై విజిలెన్స్ దాడులు పై చర్చించనున్నారు.…

You cannot copy content of this page