Panchayati Raj : ఏపీలో రూ.14 కోట్ల విరాళం ఇచ్చిన పంచాయతీరాజ్ ఉద్యోగులు

Panchayati Raj employees who donated Rs.14 crores in AP Trinethram News : Andhra Pradesh : ఏపీలో వరద సహాయక చర్యల కోసం 1.64 లక్షల మంది పంచాయతీరాజ్ ఉద్యోగులు తమ ఒకరోజు జీతాన్ని విరాళంగా ప్రకటించారు.…

DeputyCM Bhatti Vikramarka : నిర్మలా సీతారామ‌న్ తో ఉప ముఖ్య‌మంత్రి భట్టి విక్ర‌మార్క‌ భేటీ

Deputy Chief Minister Bhatti Vikramarka met with Nirmala Sitharaman. Trinethram News : తెలంగాణ : తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా…

Nirmalamma : బడ్జెట్‌లో ఏ రంగానికీ తక్కువ కేటాయింపులు చేయలేదు: నిర్మలమ్మ

No sector under allocated in the budget: Nirmalamma Trinethram News : భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే తాజా బడ్జెట్‌లో ఏ…

ప్రజల ఆకాంక్షలు ,రాష్ట్రాభివృద్ధి,పేదల సంక్షేమాన్ని సమన్వయం చేసుకుని

People’s aspirations, state development, Coordinating the welfare of the poor రూపొందించిన బడ్జెట్ ఇది. ఆరు గ్యారెంటీలకు హామీ పత్రం ఈ బడ్జెట్. ఆర్భాటపు అంకెలు కాదు, వాస్తవపు లెక్కల బడ్జెట్ ఇది. కేంద్రం వివక్ష గత ప్రభుత్వ…

ఇస్లామాబాద్‌లో పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇఫ్తార్ విందును భారత్ దాటవేసింది

Trinethram News : పుల్వామా దాడి తర్వాత 2019 నుంచి పాకిస్థాన్ జాతీయ దినోత్సవ వేడుకలను భారత్ కూడా బహిష్కరిస్తోంది. ఈ రెండు కార్యక్రమాలకు భారత దౌత్యవేత్తలకు పాకిస్థాన్ ఆహ్వానాలు పంపింది కానీ ఎవరూ వెళ్లడం లేదు

ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్

Trinethram News : Nirmala Sitharaman : వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిధులు లేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆమె గురువారం కేరళలో పర్యటించారు. ఆమె పోటీ గురించి చాలా మంది విలేకరులు…

5,348 పోస్టుల భర్తీకి అనుమతి

Trinethram News : వైద్య, ఆరోగ్యశాఖలో కొలువులకు ఆర్థికశాఖ ఉత్తర్వులు అత్యధికంగా డీఎంఈ పరిధిలో 3,235 డాక్టర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, నర్సులు తదితర పోస్టులు ఖాళీ ఎన్నికల తర్వాతే నోటిఫికేషన్‌!

IIFLకు ఆర్‌బీఐ షాక్‌.. గోల్డ్‌ లోన్ల జారీ నిలిపివేయాలని ఆదేశం

Trinethram News : ముంబయి: ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌కు (IIFL finance) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) షాకిచ్చింది. తక్షణమే బంగారంపై రుణాల జారీని నిలిపివేయాలని ఆదేశించింది. గోల్డ్‌ లోన్‌ విభాగంలో కొన్ని లోపాలను గుర్తించిన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.…

రేపు లేదా ఎల్లుండి డీఎస్సీ నోటిపికేషన్

Trinethram News : మే 3వ వారంలో పరీక్ష.. 10 రోజుల పాటు నిర్వహణ పాత నోటిఫికేషన్‌కు వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొనేలా సాఫ్ట్‌వేర్‌ తయారీ గత డీఎస్సీకన్నా పోస్టుల సంఖ్య పెరగడంతో భారీగా దరఖాస్తులు రావొచ్చని అంచనా ప్రశ్నపత్రాలు మొదలు…

రోడ్డు ప్రమాదంలో ప్యాపిలి మండలం రాచర్ల ఎస్ఐ వెంకటరమణ మృతి చెందడంపట్ల ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దిగ్భ్రాంతి

Trinethram News : బేతంచెర్ల, నంద్యాల జిల్లా: బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం రాచెర్లలో ఎస్.ఐగా విధులు నిర్వహిస్తున్న వెంకటరమణ మృతి చెందడం పట్ల ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.…

You cannot copy content of this page