Degree Admissions : డిగ్రీ ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్ పొడిగింపు

Extension of Counseling Schedule for Degree Admissions Trinethram News : Andhra Pradesh : Jul 12, 2024, ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్ షెడ్యూల్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది. అభ్యర్థుల నుంచి వచ్చిన…

Degree Exams : నేటి నుంచి ఓపెన్ డిగ్రీ పరీక్షలు

Open degree exams from today మే 28, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి నేటి నుంచి ఓపెన్ డిగ్రీ పరీక్షలుడాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు మొదటి సెమిస్టర్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభమవుతున్నాయని సిద్దిపేట ప్రాంతీయ…

ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌డీసీ ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల

Trinethram News : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రలోని గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు కల్పించేందుకు నోటిఫికేషన్‌ వెలువరించిన సంగతి తెలిసిందే. వీటిల్లో నిర్వహించే ప్రవేశ పరీక్ష హాల్‌ టికెట్లను తాజాగా విడుదల…

భానుడి ప్రతాపం.. భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఈ వేళల్లో అస్సలు బయటకు రాకండి

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ ఎండలు మండిపోతున్నాయి. వడగాలుల తీవ్రత కూడా అధికమైంది. భానుడి ప్రతాపంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల 42 నుంచి 43 డిగ్రీల అధిక…

నేడు కర్నూలులో సీఎం జగన్ బస్సు యాత్ర

ఆళ్లగడ్డలో ముఖ్యనేతలు, మేధావులతో మాట్లాడనున్న జగన్.. ఉదయం. 10 గంటలకు బస్సుయాత్ర ప్రారంభం.. ఎర్రగుంట్లలో వివిధ వర్గాల ప్రజలతో ముఖాముఖి.. రైతు నగరం వద్ద మధ్యాహ్న భోజనం.. సాయంత్రం 4 గంటలకు నంద్యాల డిగ్రీ కాలేజీలో మేమంతా సిద్ధం బహిరంగ సభ..

భాగ్యనగరంలో భానుడు భగ భగ…ఈ 5రోజులు భారీ ఉష్ణోగ్రతలు

నిజామాబాద్ మోర్తాడ్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు TS Weather : తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మూడు రోజుల క్రితం వరకు చల్లగా ఉండే వాతావరణం రోజురోజుకూ వేడిగా మారుతుంది. మార్చిలోనే పలు ప్రాంతాల్లో 41 డిగ్రీలకు మించి…

హైదరాబాద్ రాష్ట్ర తొలి సీఎం గురించి మీకు తెలుసా?

Trinethram News : Mar 13, 2024, హైదరాబాద్ రాష్ట్ర తొలి సీఎం గురించి మీకు తెలుసా.? నేడు బూర్గుల రామకృష్ణారావు జయంతి. ఆయన బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది. హైదరాబాదు రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కేరళ…

పెరిగిన చలి.. రాజేంద్రనగర్‌లో 13.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు

Trinethram News : హైదరాబాద్‌ : నగరంలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. మూడు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సోమవారం రాజేంద్రనగర్‌(Rajendranagar)లో అత్యల్పంగా 13.5 డిగ్రీలు, పటాన్‌చెరు(Patancheru) – 14.2, దుండిగల్‌ – 16.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.…

290 డిగ్రీ లెక్చరర్ పోస్టులు.. అర్హులు ఎవరంటే?

290 డిగ్రీ లెక్చరర్ పోస్టులు.. అర్హులు ఎవరంటే..? నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్‌‌లోని డిగ్రీ కళాశాలల్లో 240 లెక్చరర్(DL Posts) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ (APPSC) తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టులకు అదనంగా మరో…

డిగ్రీ విద్యార్థిని దీప్తి ఆత్మహత్య

డిగ్రీ విద్యార్థిని దీప్తి ఆత్మహత్య తెలంగాణ : హన్మకొండ జిల్లా హసన్పర్తి SR యూనివర్సిటీలో BSC అగ్రికల్చర్ చదువుతున్న విద్యార్థి సూసైడ్ కలకలం రేపుతోంది. మంచిర్యాల జిల్లాకు చెందిన రాథోడ్ దీప్తి క్యాంపస్ హాస్టల్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని వరంగల్…

You cannot copy content of this page