Praja Bhavan : ప్రజాభవన్ ముట్టడికి 500 మంది దళిత బంధు భాదితులు!

500 Dalit relatives of Praja Bhavan siege! Trinethram News : తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డికి ఊహించని షాక్‌ తగిలింది. ప్రజా భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ప్రజా భవన్ వద్ద…

బంద్‌ ఎఫెక్ట్.. ఏపీలో పలుచోట్ల నిలిచిపోయిన బస్సులు

Bandh effect.. Buses stopped at many places in AP Trinethram News : Aug 21, 2024, ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా దళిత సంఘాలు భారత్ బంద్‌ చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఏపీలో పలుచోట్ల బస్సులు నిలిచిపోయాయి.…

Dalit Woman Worker Arrested : సింగరేణి దళిత మహిళ కార్మికురాలు పై గుర్తింపు సంఘం ఏఐటీయూసీ మడ్డి ఎల్లయ్య గ్యాంగ్ దాడిని ఖండిస్తూ అరెస్టు

AITUC condemns Maddi Ellaiah gang attack on Singareni Dalit woman worker arrested చేయకపోవడాన్ని నిరసిస్తూ చౌరస్తా గోదావరిఖనిలో దళిత మహిళా సంఘాల ధర్నా గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి అటెంప్ట్ మర్డర్ పిడి యాక్టివ్ పెట్టి వెంటనే…

Dalits. Jagjeevan Ram : దళితుల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు డా॥ జగ్జీవన్ రామ్

Honorable people who worked for the upliftment of Dalits. Jagjeevan Ram గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి దళితుల అభ్యున్నతి కోసం బాబు జగ్జీవన్ రామ్ ఎంతగానో కృషి చేసారని, సమసమాజ స్దాపనకై కృషి చేసిన కృషివలుడుమహనీయులు మాజీ…

విజయవాడ గురునాణక్ కాలనీలో జై భీమ్ ఆర్మీ విస్తృత స్థాయి సమావేశం

Trinethram News : విజయవాడ సమావేశంలో పాల్గొన్న టిడిపి సీనియర్ నాయకులు కేశినేని చిన్ని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కేశినేని చిన్ని కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్న దళిత సంఘాలు,దళిత నేతలుటిడిపి నాయకులు నాగుల్ మీరా,ఫతావుల్లా

వైసీపీలో మరో వికెట్ డౌన్

వైసీపీలో మరో వికెట్ డౌన్.. నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే గాంధీ! వైసీపీలో ఉన్న కుల రాజకీయాలతో విసిగి పోయానన్న ఆర్. గాంధీ దళితుడిని కావడం వల్ల మంత్రి పెద్దిరెడ్డి గుర్తింపు ఇవ్వడం లేదని మండిపాటు పెద్దరెడ్డికి…

దళిత ఉద్యోగి డాక్టర్ సుధాకర్ అంశం ఎస్సీ,ఎస్టీ ఉద్యోగులను బాధించింది

చాప కింద నీరులా ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకతకు సలహాదారులు ,సంఘనేతలే కారణం. దళిత ఉద్యోగి డాక్టర్ సుధాకర్ అంశం ఎస్సీ,ఎస్టీ ఉద్యోగులను బాధించింది. సంఘ నేతలు ముఖ్యమంత్రికి కాదు,ఉద్యోగులకు బంటులా ఉండాలి. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రభుత్వంపై…

మోడీ పాలనలో సామాజిక న్యాయం లేదు

మోడీ పాలనలో సామాజిక న్యాయం లేదు. ఏ రంగంలో చూసినా దళితులు, గిరిజనులకు న్యాయం జరగడం లేదు. దేశంలో చాలా ప్రాంతాల్లో ప్రజలు పస్తులుంటున్నారు. బీహార్‌లో జనగణన చేయాలని నితీష్‌కుమార్‌తో చెప్పాను. -రాహుల్‌ గాంధీ

You cannot copy content of this page