32వ డివిజన్ నందు ఆంధ్రప్రదేశ్ కు జగన్ ఎందుకు కార్యక్రమం

*32వ డివిజన్ నందు ఆంధ్రప్రదేశ్ కు జగన్ ఎందుకు కార్యక్రమం * రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ కు జగన్ ఎందుకు కార్యక్రమాన్ని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, రూరల్ ఇంచార్జీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సూచనల మేరకు 32 వ డివిజన్…

ఇది జగమెరిగిన సత్యం, ముమ్మాటికి నిజం !!!

డిజాస్టర్ రిలీఫ్ ఈవెంట్ లో చంద్రబాబు ఆలోచనా విధానానికి దగ్గర్లోకి కూడా వెళ్ళగలిగిన వాడు ఈ దేశంలోనే లేడు. ఇది జగమెరిగిన సత్యం, ముమ్మాటికి నిజం !!! ఉదాహరణలు: బాబు ఆలోచన ఎలా ఉంటది అంటే అదీ చంద్రబాబు నాయుడి పనితనం……

నారా లోకేష్ ను కలిసిన సుగర్ ఫ్యాక్టరీ కార్మికులు

నారా లోకేష్ ను కలిసిన సుగర్ ఫ్యాక్టరీ కార్మికులు (13-12-2023):• పాయకరావుపేట నియోజకవర్గం ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ రైతులు, కార్మికులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.• ఆసియా ఖండం సహకార రంగంలో మొట్టమొదటి షుగర్ ఫ్యాక్టరీ ఏటికొప్పాకలో 1932-33లో…

రేపు పలాసలో సీఎం జగన్ పర్యటన

రేపు పలాసలో సీఎం జగన్ పర్యటన అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి (CM Jaganmohan Reddy) రేపు (గురువారం) శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా డాక్టర్‌ వైఎస్సార్‌ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్‌ను సీఎం ప్రారంభించనున్నారు.. పలాస కిడ్నీ…

ఎన్నికలకు యువ సైన్యాన్ని ఏర్పాటు చేసిన జగన్

ఎన్నికలకు యువ సైన్యాన్ని ఏర్పాటు చేసిన జగన్ యువజన విభాగం అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి (నంద్యాల) అపాయింట్ అయ్యారు. ఉపాధ్యక్షులుగా కొండా రాజీవ్ రెడ్డి (విశాఖపట్నం),పిన్నెల్లి వెంకటరామిరెడ్డి (పల్నాడు),తప్పెట్ల సాహిత్ రెడ్డి (అన్నమయ్య రాయచోటి) నియమితులయ్యారు.జోన్-1 ఇన్‌ఛార్జ్‌గా అవనాపు విక్రమ్…

శ్రీకాళహస్తి – తడ రహదారి మార్గంలో హఠాత్తుగా కూలిన ఏడు గుండాల కల్వర్టు

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి – తడ రహదారి మార్గంలో హఠాత్తుగా కూలిన ఏడు గుండాల కల్వర్టు వరదయ్యపాలెం సమీపంలో కురుంజలం వద్ద జరిగిందీ ఘటన కల్వర్టు కూలడంతో స్తంభించిన రాకపోకలు

ఫ్రీ ఆర్టీసీ బస్సులను 60 శాతం వాడుతున్న మహిళలు

ఫ్రీ ఆర్టీసీ బస్సులను 60 శాతం వాడుతున్న మహిళలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించింది. సోమవారం రోజున ఆర్టీసీ బస్సుల్లో మొత్తం 51 లక్షల మంది ప్రయాణించగా అందులో 20.87…

పౌర సరఫరాల శాఖపై నేడు సీఎం వైఎస్‌ జగన్ సమీక్ష

అమరావతి: పౌర సరఫరాల శాఖపై నేడు సీఎం వైఎస్‌ జగన్ సమీక్ష.. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం.. ధాన్యం సేకరణ, తాజా మిచౌంగ్ తుఫాన్ వల్ల తడిసిన ధాన్యం సమస్య తదితర అంశాలపై చర్చ

నేడు ఏపీకి కేంద్ర బృందం.. రెండు రోజుల పాటు పర్యటన

నేడు ఏపీకి కేంద్ర బృందం.. రెండు రోజుల పాటు పర్యటన అమరావతి:ఆంధ్రప్రదేశ్‌కు రానుంది కేంద్ర బృందం.. ఈ రోజు, రేపు.. రెండు రోజుల పాటు మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది.. తుఫాన్‌తో నష్టపోయిన పంటలను, ఇతర ఆస్తుల నష్టాన్ని అంచనా…

ఏర్పాట్లను పర్యవేక్షించనున్న YS షర్మిల

“విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు” నినాదం తో ఆంధ్ర లో “ప్రియాంక గాంధీ” విశాఖ లో బహిరంగ సభ.. ప్రత్యేక హోదా హామీ, అమరావతి ఏకైక రాజధాని హామీతో “అమరావతి” లో రాహుల్ గాంధీ బహిరంగ సభ.. ఏర్పాట్లను పర్యవేక్షించనున్న YS షర్మిల..…

Other Story

You cannot copy content of this page