ఖేడ్‌ లో మూడు ఆసుపత్రులు సీజ్‌

Trinethram News : నారాయణఖేడ్‌ : ఖేడ్‌ పట్టణంలో అనుమతి లేకుండా కొనసాగుతున్న మూడు ప్రైవేటు ఆసుపత్రులు సీజ్‌ చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జి వైద్యాధికారిణి గాయత్రీదేవి తెలిపారు. గురువారం ఆమె పట్టణంలోని ప్రైవేటు ఆసుత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సురక్ష క్లినిక్‌,…

You cannot copy content of this page