ములుగు జిల్లాలో కాలువలోకి దూసుకెళ్లిన బొలెరో వాహనo

Trinethram News : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామం వద్ద బుధవారం ప్రమాదవశాత్తు బొలెరో వాహనం కాలువలోకి దూసుకెళ్లింది. బొలెరో వాహనంలో డ్రైవర్ తప్ప ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఉగాది పండుగ సందర్భంగా పెద్దపల్లికి వెళ్లి…

BRS మాజీ ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్

Trinethram News : Apr 08, 2024, BRS మాజీ ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహేల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతేడాది ప్రజా భవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రహేల్ నిందితుడిగా ఉన్నారు.…

పెబ్బేర్ లో అగ్ని ప్రమాదం.. మార్కెట్ యార్డ్ గోదాం దగ్ధం

Trinethram News : వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలోని ఆధునిక వ్యవసాయం మార్కెట్ గోదాం సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డును మంటలు ఎగిసిపడుతున్నాయి. గోదాంలో నిలువ ఉన్న సామాగ్రి మంటలకు దగ్ధమయ్యాయి.…

రంగారెడ్డి జిల్లాలో స్క్రాప్ గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం

Trinethram News : హైదరాబాద్:మార్చి 29ఇండ్ల మధ్య ఉన్న స్క్రాప్ గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమా దం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి పక్కనే ఉన్న ఇళ్లకు వ్యాపించాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో మున్సిపాలిటీ పరిధిలోని రహదారిలో ఈరోజు…

ఘోర రోడ్డుప్రమాదం.. 10 మంది మృతి

Trinethram News : Mar 29, 2024, ఘోర రోడ్డుప్రమాదం.. 10 మంది మృతిజమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. రహదారిపై వెళుతున్న ట్యాక్సీ వాహనం రాంబన్ ప్రాంతానికి సమీపంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ…

హీరో నవీన్ పోలిశెట్టికి తప్పిన ప్రమాదం

హీరో నవీన్ పోలిశెట్టికి తప్పిన ప్రమాదం.. అమెరికాలో బైక్ మీద నుంచి జారిపడడంతో చేతికి ఫ్యాక్చర్ రెండు నెలలు విశ్రాంతి అవసరం అన్న వైద్యులు..

బిస్కెట్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

Trinethram News : Mar 28, 2024, బిస్కెట్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదంహైదరాబాద్ మైలార్ దేవ్ పల్లి పరిధి కాటేదాన్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పహల్ ఫుడ్ బిస్కెట్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మిషనరీ,…

విజయవాడలోని ఆయిల్ శుద్ధి కేంద్రంలో అగ్ని ప్రమాదం

Trinethram News : విజయవాడ నగర శివారు కానూరులో అగ్ని ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం న్యూ ఆటోనగర్‌లోని ఆయిల్‌ శుద్ధి చేసే కేంద్రంలో భారీగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో పొగ దట్టంగా అలుముకుంది.. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న…

టీడీపీ కార్యకర్తలకు రోడ్డు ప్రమాదం

Trinethram News : కుప్పం,చిత్తూరు జిల్లా కుప్పం మహిళల ముఖాముఖి సమావేశాన్ని ముగించుకుని తిరుగు ప్రయాణం చూస్తుండగా టీడీపీ కార్యకర్తలకు రోడ్డు ప్రమాదం ద్విచక్ర వాహనం ఢీకొన్న కారు ప్రమాదంలో రామకుప్పం మండలం ఆనిగానూరు గ్రామానికి చెందిన చెందిన చలమయ్య (32)…

గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం

Trinethram News : Mar 22, 2024, మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్రిప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం నాసిక్ రోడ్ స్టేషన్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ట్రైన్ చివర ఉన్న ఆఖరి బోగీల్లో మంటలు చెలరేగడంతో రెండు…

You cannot copy content of this page