21 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగులతో వర్చ్‌వల్‌గా ముఖాముఖి

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వేతన సవరణతో ఆర్టీసీ ఉద్యోగుల బాధ్యత మరింత పెరిగింది భవిష్యత్‌ లోనూ రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి ఉద్యోగులకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ దిశానిర్ధేశం మిగతా పెండింగ్ సమస్యలను ప్రభుత్వ సహకారంతో పరిష్కరిస్తామని హామీ…

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వచ్చే నెలలో 4 శాతం డీఏ పెంపు!

ఉద్యోగులకు, పింఛను దారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పే అవకాశం ఉంది. మార్చి 2024లో కరువు భత్యం (డీఏ)ను నాలుగు శాతం పెంచే అవకాశం ఉందని సమాచారం. 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా డీఏ పెంపు ఉండనుంది.…

84 శాతం మంది భారత స్మార్ట్‌ఫోన్ యూజర్లు నిద్రలేవగానే చేసేదిదే!

భారతీయ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల అలవాట్లపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక గత దశాబ్ద కాలంలో స్మార్ట్‌ఫోన్లతో ప్రజల్లో గణనీయ మార్పులు 84 మంది యుజర్లు ఉదయం నిద్రలేచిన 15 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్ చెక్ చేస్తున్నట్టు వెల్లడి వీడియోలు చూసేందుకే స్మార్ట్‌ఫోన్లను ఎక్కువగా…

ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం జీఈఆర్

పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ప్రపంచ పౌరులుగా మన విద్యార్థులను తీర్చిదిద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ నైపుణ్య నిఫుణులుగా 4వ సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో జీఈఆర్ పెరిగేందుకు కృషి చేసిన ఉపాధ్యాయులు, అధికారుల కృషి…

పెంచిన ఇంటి పన్ను తగ్గించాలని మరియు పెంచిన 12 శాతం పన్ను తగ్గించాలని: BJP

పెంచిన ఇంటి పన్ను తగ్గించాలని మరియు పెంచిన 12 శాతం పన్ను తగ్గించాలని: BJP ఇంటి పన్ను రెండింతలు చేయడం తగ్గించాలని మరియు ప్రస్తుతం విధించాలనుకుంటున్నా 12 శాతం పన్ను భూమి విలువ ఆధారంగా కాకుండా, జిహెచ్ఎంసిలో ఇంటి అద్దె ఆధారంగా…

‘మహాలక్ష్మి’ఎఫెక్ట్‌తో 40 శాతం పెరిగిన ప్రయాణికులు

కిటకిటలాడుతున్న ఆర్టీసీ బస్సులు ‘మహాలక్ష్మి’ఎఫెక్ట్‌తో 40 శాతం పెరిగిన ప్రయాణికులు రోజువారీ సగటు సంఖ్య 28 లక్షల నుంచి 43 లక్షలకు పెంపు అసలే పాత బస్సులు కావటంతో.. అదుపు తప్పే ప్రమాదం ఉందనే ఆందోళన రెండున్నర వేల కొత్త బస్సుల…

ఫ్రీ ఆర్టీసీ బస్సులను 60 శాతం వాడుతున్న మహిళలు

ఫ్రీ ఆర్టీసీ బస్సులను 60 శాతం వాడుతున్న మహిళలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించింది. సోమవారం రోజున ఆర్టీసీ బస్సుల్లో మొత్తం 51 లక్షల మంది ప్రయాణించగా అందులో 20.87…

You cannot copy content of this page