తిరుపతి వేదికగా ప్రత్యేక హోదాపై డిక్లరేషన్‌ ప్రకటిస్తాం: వైఎస్‌ షర్మిల

Trinethram News : విజయవాడ: తిరుపతిలో మార్చి 1న జరగనున్న బహిరంగ సభ ద్వారా ఏపీకి ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ ఇస్తామని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలిపారు. అధికార వైకాపా ప్రత్యేక హోదాపై మాటలు మాత్రమే చెప్పిందన్నారు.. విజయవాడలోని పార్టీ…

కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై వైఎస్ షర్మిల ఫోకస్

నేడు, రేపు కీలక భేటీలు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారితో షర్మిల సంప్రదింపులు అభ్యర్థులపై అవగాహనకు వచ్చాక అధిష్ఠానానికి జాబితాను పంపించనున్న ఏపీసీసీ చీఫ్ అధిష్ఠానం ఆమోదం తర్వాత అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం

వైసీపీ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ట్వీట్

వైసీపీ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ట్వీట్.. ఇంతకంటే సిగ్గుచేటు విషయం ఇంకేమన్నా ఉంటుందా? అన్నింటిలో నీచ రాజకీయాలు ఆడుతున్న వైసీపీ వాళ్ళు,ఇప్పుడు క్రీడలపై కూడా వారి దౌర్భాగ్య రాజకీయాలను,అధికారమదాన్ని చూపుతున్నారు. రాష్ట్రప్రతిష్ఠను అన్నివిధాలుగా నాశనం చేసిన వీళ్ళు ఇంకా ఎంత లోతులకు…

నేడు కుప్పంలో సీఎం వైఎస్‌ జగన్ పర్యటన

Trinethram News : ఏపీ నేడు కుప్పంలో సీఎం వైఎస్‌ జగన్ పర్యటన.. రామకుప్పం మండలంలో హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేయనున్న సీఎం.. గుండిశెట్టిపల్లి వద్ద బహిరంగ సభలో పాల్గొనున్న సీఎం జగన్.. అనంతరం స్థానిక నాయకులతో…

రేపు పొత్తుల పై సీపీఐ, సీపీఎం నేతలను కలవనున్న వైఎస్ షర్మిల

రేపు ఉదయం 9 గంటలకు సీపీఐ కార్యాలయంలో భేటీ కానున్న మూడు పార్టీల నేతలు. ఇప్పటికే ఇండియా కూటమిలో ఉన్న సీపీఐ, సీపీఎం పార్టీలు.. పోటీ చేసే సీట్ల పై,మేనిఫెస్టో పై చర్చించే అవకాశం..

APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డిని మంగళగిరి PS కి తరలించిన పోలీసులు

Trinethram News : వైఎస్ షర్మిలా రెడ్డిAPCC చీఫ్ YSR ఆత్మ క్షోబిస్తుంది.ఈ ఘటనపై అమ్మ కూడా బాధపడుతుంది వైఎస్సార్ బిడ్డ పోరాటం చేసింది నిరుద్యోగుల కోసమే సచివాలయం లో వినతి పత్రం ఇవ్వడానికి కూడా స్వేచ్చ కూడా లేదు జర్నలిస్ట్…

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో ముఖ్యాంశాలు

Trinethram News : పెత్తందారులతో మన యుద్ధం జరగబోతుంది2024లో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరగబోతోందిపెత్తందార్లతో యుద్ధానికి మీరు సిద్ధమేనా?విశ్వసనీయతకు వంచనకు మధ్య యుద్ధం జరుగుతోందిపక్క రాష్ట్రాల్లో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేసేవాళ్లు అవసరమా?చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా?ప్రజల…

జోధ్‌పుర్‌ ప్యాలెస్‌లో ఘనంగా వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి వివాహం

జోధ్‌పుర్‌ ప్యాలెస్‌లో ఘనంగా వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి వివాహం బంధువులు, సన్నిహితుల సమక్షంలో శనివారం సాయంత్రం జరిగిన పెళ్లి హల్దీ వేడుక ఫొటోలను పంచుకున్న వైఎస్ షర్మిల పెళ్లికి హాజరు కాని షర్మిల సోదరుడు, సీఎం జగన్ మోహన్ రెడ్డి…

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని మర్యాద పూర్వకముగా కలిసిన యడం బాలాజీ

Trinethram News : తాడేపల్లి . సీఎం క్యాంపు ఆఫీస్ లో ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి చీరాల సీనియర్ నాయకుడు. యువనేత శ్రీ యడం బాలాజీ ని. వైఎస్ఆర్సిపి పార్టీ కండువా కప్పి. మనస్పూర్తిగా పార్టీలో ఆహ్వానించిన సీఎం శ్రీ…

You cannot copy content of this page