Group-1 : గ్రూప్-1 మెయిన్ పరీక్షల సమయాల్లో మార్పులు!

Changes in Group-1 Main Exam Timings! 30 నిమిషాల ముందుగానే పరీక్ష ప్రారంభం మధ్యాహ్నం 2 గంటల నుంచే మొదలు అక్టోబరు 21 నుంచి 27 వరకు పరీక్షలు షెడ్యూల్‌ విడుదల చేసిన అధికారులు హైదరాబాద్‌, ఆగస్టు 17 :…

ప్రశాంతంగా జరిగిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష

Group-1 Preliminary Exam conducted peacefully పెద్దపల్లి, జూన్ -09 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు.ఆదివారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్,…

Group-1 examination centres : గ్రూప్-1 పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు

Strong arrangement at Group-1 examination centres రామగుండం పోలీస్ కమీషనరేట్ గ్రూప్-1 పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు త్రినేత్రం న్యూస్ ప్రతినిధి • బయోమెట్రిక్ సిస్టంతో పూర్తి పారదర్శకంగా పరీక్షలు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 14 సెంటర్ల లో…

గ్రూప్-1 పరీక్షలపై విచారణ వాయిదా

ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. పరీక్షలపై విచారణ ఏప్రిల్ 18న హైకోర్టు వాయిదా వేసింది. అప్పటివరకు మధ్యంతర ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. గ్రూప్-1 పరీక్షలు రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో కొన్ని భాగాలపై…

2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు

APPSC గ్రూప్‌-1 అప్పీల్‌ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ. 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు

ఇవాళ ఏపీలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్ పరీక్ష

రాష్ట్ర వ్యాప్తంగా 301 పరీక్ష కేంద్రాల ఏర్పాటు ఉ.10 నుంచి మ.12 గంటల వరకు పేపర్‌-1 మ.2 నుంచి సా.4 గంటల వరకు పేపర్‌-2 అరగంట ముందే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ పరీక్ష రాయనున్న 1,48,881…

గ్రూప్‌-1 మెయిన్స్‌ రద్దు.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

Trinethram News : అమరావతి: 2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1పై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో జరిగిన మెయిన్స్‌ పరీక్షను రద్దు చేసింది. జవాబు పత్రాలను మాన్యువల్‌ (చేతితో దిద్దడం) విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు…

గ్రూప్-1 వాయిదా అంటూ ప్రచారం.. కీలక ప్రకటన చేసిన అధికారులు

AP: గ్రూప్-1 పరీక్ష వాయిదా అంటూ జరుగుతున్న ప్రచారంపై ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ‘మార్చి 17న గ్రూప్-1 పరీక్ష యథావిధిగా ఉంటుంది. అభ్యర్థులు వదంతులు నమ్మకండి. పరీక్షలకు సిద్ధం కావాలి. ఇవాల్టి గ్రూప్-2 పరీక్షలకు 4.63 లక్షల మంది…

563 పోస్టులకు గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల

Trinethram News : హైదరాబాద్: ఫిబ్రవరి 19తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 563 పోస్టులతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించ నున్నారు.గతంలో విడుదల…

గ్రూప్‌-1 దరఖాస్తు గడువు పొడిగింపు.. ఈనెల 28 వరకు అవకాశం

గ్రూప్‌-1 దరఖాస్తు గడువు పొడిగింపు.. ఈనెల 28 వరకు అవకాశం అమరావతి జనవరి 23రాష్ట్ర స్థాయిలో అత్యున్నత సర్వీసులైన గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏపీపీఎస్సీ,ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గ్రూప్‌-1…

Other Story

You cannot copy content of this page