పదవ తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థిని, విద్యార్థులకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం

ఎ. విజయ కుమార్, జిల్లా ప్రజా రవాణా అధికారి ఈనెల 18వ తేదీ నుండి 30 వరకు జరిగే 10 వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధినీ/విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బస్సులను నడుపుతున్నట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ.…

మహిళలకు ఇకపై E బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం!

మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేసింది ప్రభుత్వం మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. అన్ని వయసుల మహిళలు, ట్రాన్స్ జెండర్లు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులతో పాటు,…

ఆధార్‌ ఉచిత అప్‌డేషన్‌ గడువు మరోసారి పెంపు

Trinethram News : ఆధార్‌లో వివరాలు ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు విధించిన గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు ‘ఉడాయ్‌’ తెలిపింది. ఈ ప్రక్రియకు కేంద్రం ఇచ్చిన గడువు ఈనెల 14తో ముగియనుండగా మరో మూడు నెలలు గడువు ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో జూన్‌…

800 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేసిన హరీష్ రావు

సిద్దిపేట – బాబు జగజీవ్ భవన్‌లో సిద్దిపేట అర్బన్, నంగునూర్ మండలంలోని శిక్షణ పొందిన 800 మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేసిన హరీష్ రావు.

గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష కొరకు ఉచిత కోచింగ్ దరఖాస్తులకు నేడు చివరి తేదీ

Trinethram News : గద్వాల జిల్లా:మార్చి07టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ – 1 ప్రిలిమ్స్ ఉచిత శిక్షణకు కోచింగ్ దరఖాస్తుకు నేడే చివరి తేదీ అని జోగులాంబ గద్వాల్ బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు టి. ప్రవీణ్ ఒక ప్రకటనలో తెలిపారు. జోగులాంబ గద్వాల…

ఆర్టీసీలో విద్యార్థులకు ఉచిత ప్రయాణం

Trinethram News : AP: పదో తరగతి విద్యార్థులకు APSRTC శుభవార్త చెప్పింది. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు జరిగే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. పరీక్ష హాల్ టికెట్ చూపించి పరీక్షా…

మహిళలకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాక ప్రయాణికుల రద్దీ బాగా పెరిగింది

ఈ పరిస్థితుల్లో ప్రయాణికులకు వెసులుబాటుగా ఉండడం లేదని.. బస్సు మధ్యలో ఉన్న 6 సీట్లు తొలగించాలని ఆర్టీసీ యోచిస్తోంది. సిటీ బస్సుల్లో మెట్రో రైలు మాదిరి అటు ఇటు సీటింగ్ వ్యవస్థ ఏర్పాటుచేస్తే మధ్యలో ఎక్కువ మంది ప్రయాణించడానికి వెసులుబాటుగా ఉంటుందని…

జర్నలిస్టులకు ఉచిత వైద్యంపై ప్రో.కోదండరాం

డిజిటల్ మీడియా జర్నలిస్టుల సంఘం అవతరించిన అనతికాలంలోనే మా సంఘం ప్రతిపాదించిన ముఖ్యమైన డిమాండ్లలో ఉచిత విద్య, వైద్యం పై క్లారిటీ ఇచ్చిన ప్రో.కోదండరాం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సమాజశ్రేయస్సు కోసం అనునిత్యం పాటుపడే జర్నలిస్టులు విద్య, వైద్యం లాంటి కనీస…

మేడారం జాతరలో ఉచిత వైఫై సేవలు

ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో మేడారం సమ్మక్క – సారలమ్మ మహాజాతరలో కమ్యూనికేషన్ సేవలు ఎంతో కీలకం కానున్నాయి. మెరుగైన సేవలు అందించేందుకు BSNL సిద్ధమైంది. జాతరలో సిగ్నలింగ్ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు భక్తులకు ఉచిత వైఫై సేవలు అందించేందుకు…

విజ్ఞాన్ స్కూల్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత హెల్త్ క్యాంపు

వాసిరెడ్డి హెల్త్ కేర్ ఫౌండేషన్ మరియు లైఫ్ లైన్ ఫౌండేషన్, విజ్ఞాన్ స్కూల్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత హెల్త్ క్యాంపు ప్రారంభించిన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ 14వ డివిజన్ లో వాసిరెడ్డి హెల్త్…

You cannot copy content of this page