వేములవాడలో నేటి నుండి నిరంతర దర్శనం

వేములవాడలో నేటి నుండి నిరంతర దర్శనం రాజన్న జిల్లా: జనవరి 21నేటి నుండి వేముల‌వాడ రాజ‌న్న ద‌ర్శ‌నం నిరంత‌రం కొన‌సాగ‌నుంది. వేములవాడ రాజన్న సన్నిధికి క్రమంగా సమ్మక్క భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా రాజన్న అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ‌,…

వేములవాడలో నెలకొన్న భక్తుల సందడి

వేములవాడలో నెలకొన్న భక్తుల సందడి రాజన్న జిల్లా జనవరి 19వేములవాడ శ్రీ రాజరాజే శ్వర స్వామి వారి ఆలయం లో శుక్రవారం భక్తుల సందడి నెలకొంది. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. అర్చక…

వేములవాడలో భక్తుల రద్దీ

వేములవాడలో భక్తుల రద్దీ వేములవాడ:డిసెంబర్ 25వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు.వరుస సెలవులు అందునా సోమవారం కావడంతో సమ్మక్క జాతరకు ముందు ఎములాడ రాజన్న సన్నిధికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. స్వామివారి దర్శించుకోవ డానికి భక్తులు క్యూలైన్లలో కిక్కిరిసిపోయారు. దీంతో…

You cannot copy content of this page