కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన వంద మంది

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ ప్రగతినగర్ 22, 23 డివిజన్ వాసులు 100 మంది కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలకు మరియు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకి ఆకర్షితులై ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి…

డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో జో బైడెన్ తొలి గెలుపు నమోదు చేశారు

కొలంబియా: డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో జో బైడెన్ తొలి గెలుపు నమోదు చేశారు. దక్షిణ కరోలినా ప్రైమరీలో ఘన విజయం సాధించారు. మిన్నెసొటా ప్రతినిధి డీన్‌ ఫిలిప్స్‌, రచయిత మెరియన్ విలియమ్సన్‌పై ఆయన గెలుపొందారు. 2020లో అంచనాలను…

వైసీపీ పార్టీ నుండి జనసేన పార్టీలో పంతం నానాజీ సమక్షంలో చేరికలు

Trinethram News : 04-02-2024 నడకుదురు గ్రామ అధ్యక్షులు భాస్కర్ తమ్మయ్య మరియు నడకుదురు గ్రామ నాయకులు గొల్లపల్లి చంద్ర శేఖర్ అధ్వర్యంలో Cont. సర్పంచ్ మెండు గోవిందు మరియు పదాల ఈశ్వర్ నాయకత్వంలోజనసేన పార్టీ రాష్ట్ర PAC సభ్యులు, కాకినాడ…

బాపట్ల నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ను ఆశిస్తున్న: పఠాన్ రాజేష్

కాంగ్రెస్ పార్టీ నుండి మొట్టమొదటి ఎమ్మెల్యేగా జెడి శీలం కు దరఖాస్తు అందించిన రాజేష్ శనివారం బాపట్ల కాపు కళ్యాణ్ మండపం నందు బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంటా అంజి బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో జిల్లాస్థాయి…

బదిలీపై వెళ్లిన అధికారులు అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి ఆరాటపడటంపై విమర్శలు వస్తున్నాయి

అనంతపురం : బదిలీపై వెళ్లిన అధికారులు అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి ఆరాటపడటంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలు అత్యంత పారదర్శకంగా జరగాలంటే పోలీసుల పాత్ర కీలకం. అందుకే ఎన్నికలకు ముందు ఒకే జిల్లాలో చాలాకాలం పనిచేసిన వారిని ఇతర జిల్లాలకు…

నటుడు విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీ ‘తమిళగ వెట్రి కళగం’ పేరిట పార్టీ ప్రకటించిన విజయ్‌

Trinethram News : చెన్నై సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కరణలు రాజకీయ అధికారంతోనే సాధ్యం.. అవినీతి, విభజన రాజకీయాలు మన ఐక్యత, ప్రగతికి అవరోధాలు.. తమిళ ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారు.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. ఏ…

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు పై నేడు విచారణ

అమరావతి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు పై నేడు విచారణ. స్పీకర్ కార్యాలయంలో అనర్హత పిటిషన్లపై విచారణ. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలను ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చిన స్పీకర్ కార్యాలయం. తెలుగుదేశం రెబల్ ఎమ్మెల్యేలు…

వైకాపా రౌడీలు, గంజాయి స్మగ్లర్ల పార్టీ అని మరోసారి నిరూపితమైంది: ప్రత్తిపాటి

వైకాపా రౌడీలు, గంజాయి స్మగ్లర్ల పార్టీ అని మరోసారి నిరూపితమైంది: ప్రత్తిపాటి మాజీమంత్రి కన్నా ప్రచారంపై వైకాపా రాళ్ల దాడిని ఖండించిన ప్రత్తిపాటి వైకాపా అంటేనే రౌడీలు, గంజాయి బ్యాచ్ పార్టీ అని మరోసారి నిరూపితమైందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీమంత్రి, తెలుగుదేశం…

బాపట్ల నియోజకవర్గంలో పార్టీ మారుతున్న వైసీపీ కార్యకర్తలారా ఒక నిమిషం ఆలోచించండి!

ఇప్పటికే పార్టీకి ఇక్కడ జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. చేజేతులారా వైసీపీని నిర్వీర్యం చేశారు భవిష్యత్తులో మనకు మంచి జరగబోతుంది.. కార్యకర్తల కష్టాలు తీరే పరిస్థితి వస్తుంది… తొందరపడి పార్టీని వీడొద్దు.. అందరం కలిసి వైసిపి బలోపేతానికి కృషి చేద్దాం తాండ్ర సాంబశివరావు…

ఆంధ్రలో బి ఆర్ ఎస్ పార్టీ ఖతం

ఆంధ్రలో బి ఆర్ ఎస్ పార్టీ ఖతం….జనసేనలోకి తోట చంద్రశేఖర్, వైసిపి లోకి రావెల కిషోర్ బాబు…!!?? త్వరలో పవన్ కళ్యాణ్ తో తోట భేటీ..!! గుంటూరు పశ్చిమ టిక్కెట్ ఆశిస్తున్న తోట చంద్రశేఖర్.. గుంటూరు స్వస్థలం కావడంతో పశ్చిమ నుంచి…

You cannot copy content of this page