భారతీయ న్యాయ సంహిత 2023

భారతీయ న్యాయ సంహిత 2023 పెళ్లి చేసుకుంటానని మహిళను మోసం చేస్తే జైలు శిక్ష తప్పదా? భారతీయ న్యాయ సంహిత బిల్లు ఏం చెబుతోంది? ఏ చర్యను నేరంగా పరిగణిస్తారు? దేనికి ఎంత శిక్ష విధిస్తారు? నేటి వరకూ ఈ అంశాలను…

సామాజిక న్యాయ మహా శిల్పం ఆవిష్క‌ర‌ణ పోస్టర్ విడుద‌ల‌ చేసిన మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, ఎంపీ విజయసాయిరెడ్డి

సామాజిక న్యాయ మహా శిల్పం ఆవిష్క‌ర‌ణ పోస్టర్ విడుద‌ల‌ చేసిన మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, ఎంపీ విజయసాయిరెడ్డి 19 వ తేదీన జరగనున్న సామాజిక న్యాయ మహా శిల్పం ఆవిష్క‌ర‌ణకు అందరూ ఆహ్వానితులే: ఎంపీ విజయసాయిరెడ్డి సామాజిక న్యాయ…

ఈ నెల 14 నుంచి రాహుల్‌ గాంధీ న్యాయ యాత్ర ప్రారంభం

Trinethram News : ఢిల్లీ ఈ నెల 14 నుంచి రాహుల్‌ గాంధీ న్యాయ యాత్ర ప్రారంభం. ఈ విషయం ప్రకటించిన ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి శమా అహ్మద్.. మణిపూర్‌ నుంచి ముంబై వరకు రాహుల్ న్యాయయాత్ర.

రాహుల్‌ న్యాయ యాత్ర లోగో, స్లోగన్‌ ఆవిష్కరణ

Trinethram News : రాహుల్‌ న్యాయ యాత్ర లోగో, స్లోగన్‌ ఆవిష్కరణ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టబోయే ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా యాత్ర లోగో, స్లోగన్‌ను ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే…

నాకు నా పిల్లలకు న్యాయం చేయండి: ఓ బాధితురాలు ఆవేదన

నాకు నా పిల్లలకు న్యాయం చేయండి: ఓ బాధితురాలు ఆవేదన హైదరాబాద్ జనవరి 02అత్త వేధింపులు భరించలేక పోతున్నా అంటూ ఇద్దరు పిల్లలతో కలిసి ప్రజా భవన్ వద్ద మంగళవారం ఉదయం ఓ మహిళ బైఠాయించింది. భర్త చనిపోయాడని, ఆస్తిలో తనకుగానీ,…

రాహూల్ గాంధీ మణిపూర్ నుంచి ముంబై వరకు “భారత్ న్యాయ యాత్ర”

రాహూల్ గాంధీ మణిపూర్ నుంచి ముంబై వరకు “భారత్ న్యాయ యాత్ర” జనవరి 14 నుంచి మార్చి 20 వరకు రాహుల్ నేతృత్వంలో “భారత్ న్యాయ యాత్ర”… 14 రాష్ట్రాల్లో కొనసాగనున్న భారత్ న్యాయ యాత్ర

పేదలకు న్యాయం జరిగే వరకు అండగా వుంటా

పేదలకు న్యాయం జరిగే వరకు అండగా వుంటా వేగేశన నరేంద్ర వర్మబాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బాపట్ల పట్టణము 33వ వార్డులో గత 70సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వారిని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చి స్థానికులతో ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్…

పేదలను పంపించి కబ్జాదారుల కబ్జాకు సహకరించారు,మీరైనా న్యాయం చెయ్యండి

పేదలను పంపించి కబ్జాదారుల కబ్జాకు సహకరించారు,మీరైనా న్యాయం చెయ్యండి. ప్రజాదర్బార్ లో సీపీఐ నాయకులు వినతి. నేడు సీఎం క్యాంప్ ఆఫీస్ లో జరిగిన ప్రజాదర్బారుకు కుత్బుల్లాపూర్ మండల నాయకులు పాల్గొని గత ప్రభుత్వ హయాంలో కుత్బుల్లాపూర్ మండలం లో వందలాది…

You cannot copy content of this page