జ‌న‌వ‌రి 5 నుంచి టీడీపీ స‌భ‌లు..29 వ‌ర‌కు పార్టీ షెడ్యూల్ విడుద‌ల

Chandra Babu Meetings : జ‌న‌వ‌రి 5 నుంచి టీడీపీ స‌భ‌లు..29 వ‌ర‌కు పార్టీ షెడ్యూల్ విడుద‌ల అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. ఈసారి ఎలాగైనా స‌రే అధికారం లోకి రావాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ…

జనవరి 4 నుంచి ‘జయహో బీసీ’

జనవరి 4 నుంచి ‘జయహో బీసీ’ AP: YCP పాలనలో BCలకు జరిగిన అన్యాయంపై వారిలో చైతన్యం కల్పించేందుకు జనవరి 4 నుంచి ‘జయహో బీసీ’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు TDP జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. ‘జయహో బీసీ’…

త్వ‌ర‌లోనే విశాఖ నుంచి పాల. స్ప‌ష్టం చేసిన వైవీ సుబ్బారెడ్డి

YV Subba Reddy : త్వ‌ర‌లోనే విశాఖ నుంచి పాల. స్ప‌ష్టం చేసిన వైవీ సుబ్బారెడ్డి విశాఖ‌ప‌ట్ట‌ణం – టీటీడీ మాజీ చైర్మ‌న్, వైసీపీ కీల‌క నేత వైవీ సుబ్బారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆయ‌న విశాఖ‌లో మీడియాతో మాట్లాడారు.…

అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు నుంచి 8 సీట్లకు వచ్చాం

Amit Shah : అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు నుంచి 8 సీట్లకు వచ్చాం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా నేడు తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం లోఅమిత్ షా పాల్గొన్నారు.…

ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు?

ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు? కోకిల డిజిటల్ మీడియాహైదరాబాద్:ప్రతినిధి హైదరాబాద్‌:డిసెంబర్‌ 28తెలంగాణ ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ ఖరారైంది. 2024 ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు నిర్వహించను న్నట్లు ఇంటర్ బోర్డు వర్గాలు తెలిపాయి. ప్రీ…

2023 ముగింపు…వచ్చే ఏడాది2024 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్

2023 ముగింపు…వచ్చే ఏడాది2024 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఉచితంగా ఆధార్ వివరాలు మార్చుకునేందుకు చివరి తేదీ డిసెంబర్ 31 జనవరి 1 నుంచి కొత్త సిమ్ కొనుగోలుకు డిజిటల్ కేవైసీ తప్పనిసరి డీమాట్ అకౌంట్ నామినేషన్, బ్యాంక్ లాకర్ల…

నేటి నుంచి కాకినాడ జిల్లాలో పర్యటించనున్న పవన్

Pawan Kalyan: నేటి నుంచి కాకినాడ జిల్లాలో పర్యటించనున్న పవన్ కాకినాడ: నేటి నుంచి కాకినాడ జిల్లాలో జనసేనాని పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు కాకినాడలో మకాం వేయనున్నారు. నేడు తొలిరోజు కాకినాడ జిల్లాలో ఏడు నియోజకవర్గాలపై సమీక్ష…

ఆంధ్రప్రదేశ్ లో జనవరి 1 నుంచి గ్రూప్ 1 పరీక్షల దరఖాస్తు స్వీకరణ

ఆంధ్రప్రదేశ్ లో జనవరి 1 నుంచి గ్రూప్ 1 పరీక్షల దరఖాస్తు స్వీకరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 81 గ్రూప్ 1 పోస్టులకు జనవరి 1 నుంచి దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ప్రారంభం కానుందని APPSC తెలిపింది. అర్హత కలిగిన అభ్యర్దులు జనవరి…

రేపటి నుంచి ప్రభుత్వ పథకాలకు దరఖాస్తుల స్వీకరణ

రేపటి నుంచి ప్రభుత్వ పథకాలకు దరఖాస్తుల స్వీకరణ దరఖాస్తులు దారులు తప్పక తీసుకువెళ్లాల్సినవి.. ఆధార్ కార్డు జిరాక్స్‌, రేషన్ కార్డు జిరాక్స్‌ తప్పనిసరి ఫ్రీ సిలిండర్ కోసం గ్యాస్‌ బుక్‌ 200 యూనిట్లు ఫ్రీ కరెంట్‌ కోసం మీటర్ కనెక్షన్‌ నంబర్‌/కరెంటు…

నేటి నుంచి జనవరి 2 వరకు సెలవులో ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్

సెలవులో ఎస్పీ నేటి నుంచి జనవరి 2 వరకు సెలవులో ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్. నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డికి ఇంచార్జీ బాధ్యతలు. జనవరి 3వ తేదీన తిరిగి విధు లలో చేరనున్న ఎస్పీ మల్లికా గార్గ్.

You cannot copy content of this page