ఆఫీసుల్లో వ్యవసాయం చేస్తున్న సంస్థలు.. ఇప్పుడు ఇదే ట్రెండ్

Trinethram News : వ్యవసాయం.. ఈ పేరు వినగానే పచ్చని పంట పొలాలు, బోరులు, బావులు ఇలా చాలానే గుర్తుకువస్తాయి. బిజీ లైఫ్‎లో కనీసం వారానికి ఒకసారైనా అలా పొలాల వద్దకు వెళ్లి సేద తీరాలని అనుకుంటాం. మంచి సాగు చేయడానికి…

సెల్ఫీలు, అప్యాయ పలకరింపులు.. పాదయాత్రను గుర్తు చేస్తున్న జగన్‌ బస్సు యాత్ర

Trinethram News : మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు ఏపీ సీఎం జగన్. ఇడుపులపాయలో మొదలైన బస్సు యాత్ర నంద్యాల జిల్లా మీదుగా సాగుతోంది. ఇదిలా ఉంటే యాత్రలో సీఎం జగన్ ప్రజలను అప్యాయంగా కలుస్తున్నారు.…

మద్యం అక్రమరవాణాదారుల ఎత్తులను చిత్తు చేస్తున్న నందిగామ పోలీసులు.

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా: నందిగామ అక్రమార్కులు ఎంతో తెలివితేటలతో పల్సర్ బైక్ టాంకును తమ అక్రమరవాణాకు ఉపయోగించారు. దానిలో పెట్రోలును తొలగించి కోదాడ నుంచి చాకచక్యంగా రవాణా చేస్తున్నామనుకున్న అక్రమార్కులకు” చెక్” పెట్టిన నందిగామ పోలీసులు.ఇలా ఎన్నిమార్గాలలో ఎన్నిరకాలుగా…

వాకింగ్ చేస్తున్న ముగ్గురిని ఢీకొన్న మోటారు సైక్లిస్ట్

తూర్పగోదావరిజిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో హైవే సర్వీస్ రోడ్ మీద తెల్లవారుఝామున వాకింగ్ చేస్తున్న ముగ్గురిని గుర్తుతెలియని వ్యక్తి మోటారు సైకిల్పై వెనుకనుండి ఢీకొన్న సంఘటనలో గ్రామంలో నివాసం ఉంటున్న అల్లూరి రాజు అనేవ్యక్తి తలకు తీవ్రగాయాలు కావటంతో 108లో…

బీజేపీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

షాపూర్ నగర్ లోని తన నివాసంలో కార్యకర్తలతో సమావేశమైన కూన శ్రీశైలం గౌడ్ మాల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ సీట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మాల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ సీట్ రాదన్న సంకేతాలతో మనస్తాపం ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి…

ఎన్నికలకు వైసీపీ శ్రేణుల్ని సమాయత్తం చేస్తున్న సీఎం జగన్

ఈనెల 27న YCP కీలక సమావేశం అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్య నేతలను సమాయత్తం చేసేందుకు సమావేశం సీఎం జగన్ అధ్యక్షతన తాడేపల్లి సికే కన్వెన్షన్ లో సమావేశం 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నేతల హాజరు పాల్గొననున్న సుమారు 2 వేలకు…

BRS పార్టీని తిరిగి TRS గా మార్చే ఆలోచన చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కెసిఅర్

లోక్ సభ ఎన్నికల తరువాత BRS పార్టీని తిరిగి TRS గా మార్చే ఆలోచన చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కెసిఅర్. BRS పేరు అంతగా కలిసి రాలేదు అని తిరిగి TRS గా మార్చాలి అని పలువురు నాయకులు కెసిఅర్ వద్ద…

అక్రమంగా వ్యాన్ లో రవాణ చేస్తున్న సుమారు 30 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్సు పోలీసులు

రామగుండం పోలీస్ కమిషనరేట్ పత్రికా ప్రకటనతేది : .16.02.2024 అక్రమంగా వ్యాన్ లో రవాణ చేస్తున్న సుమారు 30 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్సు పోలీసులు… ఉమ్మడి ఆదిలాబాద్ రామగుండము పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాసులు ఐపీఎస్., (డిఐజీ…

మేడారం జాతర కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్న ఆర్టీసీ

మేడారం జాతర కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్న ఆర్టీసీ దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు ఈ క్యూలైన్ల ద్వారా బస్సుల్లో సురక్షిత గమ్య స్థానాలకు చేరుకోవచ్చు…..

పుల్లలచెరువు పట్టణంలో వారం రోజులుగా ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్న టిడిపి

పుల్లలచెరువు పట్టణంలో టిడిపి మండల అధ్యక్షులు పయ్యావుల ప్రసాద్ రావు ఆధ్వర్యంలో గత వారం రోజుల నుండి తాగునీటి ట్యాంకర్లను సరఫరా చేస్తున్నారు. ఈ నెల 1 నుండి ట్యాంకర్లను నిలిపివేసిన వైసిపి ప్రభుత్వం ప్రజల అవసరాలను పట్టించుకోకుండా వదిలేసింది. దీంతో…

You cannot copy content of this page