మొబైల్ రిపేరు చేసినందుకు డబ్బులు అడిగాడని మొబైల్ షాప్ యజమాని పై దాడి

పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో మోర్ సెంటర్ ఎదురుగా గల మహాలక్ష్మి మొబైల్ షాప్ నందు నరసరావుపేట బీసీ కాలనీకి చెందిన చందు అనే వ్యక్తి తన మొబైల్ రిపేర్ కి ఇచ్చాడు. రిపేర్ అనంతరం మహాలక్ష్మి మొబైల్ షాప్ యజమాని…

కేంద్ర ప్రభుత్వం తనను పద్మవిభూషణ్‌ కు ఎంపిక చేసినందుకు చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు

Trinethram News : హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం తనను పద్మవిభూషణ్‌ కు ఎంపిక చేసినందుకు చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఈమేరకు ఎక్స్‌(ట్విటర్‌)లో వీడియో విడుదల చేశారు. ‘‘పద్మవిభూషణ్‌ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం ఏం మాట్లాడాలో, ఎలా స్పందించాలో తెలియని…

You cannot copy content of this page