CPI : వయనాడ్‌ ప్రజలకు అండగా నిలుద్దాం సిపిఐ(యం), పెద్దపల్లి జిల్లా కమిటీ

Let’s stand by the people of Wayanad CPI(Y), Peddapally district committee త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ‘వయనాడ్‌ ప్రజలకు అండగా నిలుద్దాం’ అని సిపిఐ(యం) పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి గోదావరిఖనిలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వేల్పుల…

National Human Rights : నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూమెంట్ జిల్లా కమిటీ నుండి

From the District Committee of the National Human Rights and Justice Movement త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రాష్ట్ర కమిటీ నియమితులైన వడ్లకొండ మహేందర్ రాష్ట్ర జెయింట్ సెక్రటరీగా

TRCPTU : తెలంగాణ రాష్ట్ర క్యాబ్స్ ప్రొటెక్ట్ ట్రేడ్ యూనియన్(TRCPTU) పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు

Telangana State Cabs Protect Trade Union (TRCPTU) under the Peddapally District Committee and State Presidents of the Union కౌడ సతీష్ అధ్యక్షతన కరీంనగర్ బస్ స్టాండ్ సెంటర్ నుండి జిల్లా లేబర్ కమిషనర్ కార్యాలయ…

Additional Collector : అదనపు కలెక్టర్ను కలిసిన నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్*జస్టిస్ మూమెంట్స్ కమిటీ

The National Human Rights and Justice Moments Committee met the Additional Collector గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో. నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ మూమెంట్ కమిటీ కలిసినారామగుండం మండలం గోదావరిఖని సప్తగిరి…

IFTU : ఐఎఫ్ టియు తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం

IFTU Telangana State Committee Meeting రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి 2024 మే 29 న,హైదరాబాద్ మార్క్స్ భవన్ లో భారత కార్మిక సంఘాలు సమాఖ్య ( ఐ ఎఫ్ టు యు ) తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశంలో…

కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం

తెలుగు రాష్ట్రాల ఈఎన్సీలతో సమావేశం కానున్న కేఆర్‌ఎంబీ సభ్యకార్యదర్శి శ్రీశైలం, సాగర్‌లో నీటినిల్వ: రెండు రాష్ట్రాల తాగునీటి అంశాలపై చర్చ రానున్న రోజుల్లో ఎదురయ్యే ఎద్దడిపై చర్చించనున్న కమిటీ 5 టీఎంసీల నీరు విడుదల చేయాలని ఇప్పటికే కోరిన ఏపీ.

పార్లమెంట్ ఎన్నికల ఫిర్యాదుల పరిష్కారానికి టీపీసీసీ కమిటీ

రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులకు ఎలాంటి ఫిర్యాదులు ఉన్న కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని సూచించిన రేవంత్ రెడ్డి పార్టీ అంతర్గత వ్యవహారాలు, క్రమశిక్షణ రాహిత్యాన్ని ఉపేక్షించేది లేదన్న రేవంత్ రెడ్డి ఎలాంటి ఫిర్యాదులు అయిన విని పరిష్కరించడానికి పార్టీ సిద్ధంగా ఉందని చెప్పిన…

నేడు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం

Trinethram News : న్యూ ఢిల్లీ:మార్చి 23ఆంధ్రప్రదేశ్ కు చెందిన బీజేపీ అభ్యర్థులపై రానున్న స్పష్టత పై ఇవాళ బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏపీలో పోటీ చేసే బీజేపీ అభ్యర్థు లపై స్పష్టత రానుంది.…

నేడు తెలంగాణకు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ

హైదరాబాద్‌: వివిధ విభాగాల అధిపతులు, ఇంజనీర్లు, ఇతర నిపుణులతో భేటీ కానున్న బృందం.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలు, లోపాలపై అధ్యయనం.

నేడు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం

Trinethram News : సాయంత్రం నాలుగు గంటలకు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగనున్న సమావేశం ఇప్పటివరకు రెండు జాబితాలో మొత్తం 82 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మూడవ జాబితా పై సాయంత్రం కసరత్తు చేసి రేపు అభ్యర్థులను ప్రకటన చేసే…

You cannot copy content of this page