జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 23 at 11.22.49

TRINETHRAM NEWS

Trinethram News : న్యూ ఢిల్లీ:మార్చి 23
ఆంధ్రప్రదేశ్ కు చెందిన బీజేపీ అభ్యర్థులపై రానున్న స్పష్టత పై ఇవాళ బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది.

ఈ సమావేశంలో ఏపీలో పోటీ చేసే బీజేపీ అభ్యర్థు లపై స్పష్టత రానుంది. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అభ్యర్ధుల జాబితా దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.

అభ్యర్థుల ఫైనల్ లిస్టుకు కేంద్ర నాయకత్వం ఆమో దం కోసం రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లారు. బీజేపీ అగ్ర నేతలతో అభ్యర్థుల ఎంపి కపై మంతనాలు చేస్తున్నారు.

You cannot copy content of this page