మైలవరంలో ముఖ్యనేతలతో వైసీపీ ఎమ్యెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సమావేశం

హాజరైన పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు.. ఐతవరంలోని తన నివాసంలో భేటీ అయిన వసంత కృష్ణ ప్రసాద్.. మైలవరంకు కొత్త ఇంఛార్జ్‌గా సర్నాల తిరుపతిరావు యాదవ్ నియామకం.. వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీని వీడి టీడీపీలో చేరుతారని ప్రచారం

You cannot copy content of this page