భూమిలో పర్యావరణహిత మెగా టౌన్‌షిప్‌ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

పార్మా సిటీ ఏర్పాటు కోసం కందుకూరులో సేకరించిన భూమిలో పర్యావరణహిత మెగా టౌన్‌షిప్‌ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు.  కాలుష్యకారకమైన ఫార్మా సిటీని హైదరాబాద్‌ నగరానికి దూరంగా ఏర్పాటు చేయాలని చెప్పారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని పరామర్శించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని పరామర్శించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ⚪ హైదరాబాద్ : ◻️ అనారోగ్యం కారణంగా యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని…

దొరల పాలన పోయి,పటేళ్ళ పాలన వచ్చినట్లు కావద్దు

దొరల పాలన పోయి,పటేళ్ళ పాలన వచ్చినట్లు కావద్దు. ప్రజాస్వామ్య పాలన, సామాజిక న్యాయం అమలు జరగాలి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ – హైదరాబాద్.మంద కృష్ణ మాదిగ గారి ప్రెస్ మీట్ – అంశాలు. © నియంతృత్వ పాలన స్ధానంలో కాంగ్రెస్ పాలన…

మాజీ మంత్రి మల్లారెడ్డి పై కేసు నమోదు

మాజీ మంత్రి మల్లారెడ్డి పై కేసు నమోదు గిరిజనుల భూములు కబ్జా చేశారని మల్లారెడ్డి పై ఫిర్యాదు నాలుగు సెక్షన్ల కింద మల్లారెడ్డి పై కేసులు నమోదు చేసిన పోలీసులు 47 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఫిర్యాదు ఎమ్మార్వో తో…

కబ్జాలను అరికట్టకపోవడానికి కారణము ఏమిటి

కబ్జాలను అరికట్టకపోవడానికి కారణము ఏమిటి.జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయేంద్ర రెడ్డి కి వినతిపత్రం లో సీపీఐ ప్రశ్న. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ రెవెన్యూ పరిధిలో కబ్జాదారులు బాహాటంగా విచ్చలవిడిగా వందల ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాచేస్తున్నారని పత్రికలు, ప్రతిపక్షాలు…

అయ్యప్ప స్వామి మహా పడి పూజకు హాజరైన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

అయ్యప్ప స్వామి మహా పడి పూజకు హాజరైన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు….. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాచుపల్లిలోని శివాలయం వద్ద నిజాంపేట్ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన అయ్యప్ప…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారిని కలిసిన ప్రజలు

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారిని కలిసిన ప్రజలు… ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు గారిని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని…

కేటీఆర్ తొందర పడకు అసలు కథ ముందుంది: మంత్రి సీతక్క

కేటీఆర్ తొందర పడకు అసలు కథ ముందుంది: మంత్రి సీతక్క హైద‌రాబాద్:డిసెంబర్ 13కేటీఆర్ అప్ప‌డే తొంద‌ర‌ప‌డి విమ‌ర్శ‌లు చేయకండి అసలు కథ ముందుంది అంటూ కెటిఆర్ కు మంత్రి సీత‌క్క కౌంట‌ర్ ఇచ్చారు.. అధికారంలోకి వ‌చ్చిన రెండు రోజుల‌లో కీల‌క హామీలు…

స్పీకర్‌ పదవికి నామినేషన్‌ వేసిన గడ్డం ప్రసాద్‌కుమార్‌

స్పీకర్‌ పదవికి నామినేషన్‌ వేసిన గడ్డం ప్రసాద్‌కుమార్‌ హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పదవికి వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శికి నామినేషన్‌ పత్రాలను ఆయన సమర్పించారు. ప్రసాద్‌కుమార్‌ వెంట సీఎం రేవంత్‌రెడ్డి,…

You cannot copy content of this page