ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన కేసులో దర్యాప్తు కొనసాగుతోందని సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి వెల్లడించారు

ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన కేసులో దర్యాప్తు కొనసాగుతోందని సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి వెల్లడించారు. త్వరలో ఈ కేసుపై వివరాలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి.. ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పీవీ: సీఎం రేవంత్ రెడ్డి

దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీపరిపాలనలో సమూల మార్పులు తెచ్చి.. ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పీవీ: సీఎం రేవంత్ రెడ్డి దేశ ఆర్థిక వ్యవస్థ ప్రశ్నార్ధకంగా మారినప్పుడు..సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. పేదవాడికి భూమిని అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి పేదలకు…

అనంతపురం జిల్లాలో ట్రాక్టర్ ను ఢీ కొట్టిన వోల్వో బస్సు

అనంతపురం జిల్లాలో ట్రాక్టర్ ను ఢీ కొట్టిన వోల్వో బస్సు అనంతపురం జిల్లా: డిసెంబర్23 అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గార్లదిన్నే మండలం కల్లూరు దగ్గర బస్సు, ట్రాక్టర్‌ ఢీకొట్టడంతో ఘటన జరిగింది. శనివారం తెల్లవారు జామున బియ్యం…

మహిళలు ఆర్టీసీకి సహకరించండి:ఆర్టీసీ ఎండి సజ్జనార్ విజ్ఞప్తి

మహిళలు ఆర్టీసీకి సహకరించండి:ఆర్టీసీ ఎండి సజ్జనార్ విజ్ఞప్తి హైదరాబాద్:డిసెంబర్23మహిళలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మహిళలకు కీలక సూచన చేశారు. తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా ఎక్స్‌ప్రెస్‌ బస్సు ల్లో ప్రయాణిస్తున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం దృష్టి కి వచ్చిందని తెలిపారు. దీనివల్ల…

లోక్‌సభ ఎన్నికలపై మల్కాజ్‌గిరి నియోజకవర్గ నేతలతో భేటీ అయిన మంత్రి తుమ్మల నాగేశ్వరావు

లోక్‌సభ ఎన్నికలపై మల్కాజ్‌గిరి నియోజకవర్గ నేతలతో భేటీ అయిన మంత్రి తుమ్మల నాగేశ్వరావు… ఈ భేటీకి హాజరైన మధుయాష్కీ గౌడ్.

శీతాకాల విడిది ముగించుకుని ఢిల్లీకి బయలుదేరిన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము

శీతాకాల విడిది ముగించుకుని ఢిల్లీకి బయలుదేరిన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము గారికి హకీం పేట విమానాశ్రయంలో గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీ శ్రీధర్ బాబు, శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,…

ఖమ్మంలో డ్రగ్స్‌ తయారీ ముఠాను గుట్టురట్టయ్యింది

ఖమ్మంలో డ్రగ్స్‌ తయారీ ముఠాను గుట్టురట్టయ్యింది. తల్లాడ మండలంలోని అన్నారుగూడెంలోని ఓ గోడౌన్‌లో గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత డ్రగ్‌ను తయారు చేస్తున్నారు. పక్కా సమచారంతో డ్రగ్‌ కంట్రోలర్‌ అధికారులు గోడౌన్‌పై దాడులు నిర్వహించి 4 కోట్ల 35 లక్షల విలువైన ముడిసరుకును…

వైకుంఠ నాథుని కృపా కటాక్షంతో .. ప్రజలంత సుభిక్షంగ ఉండాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు

వైకుంఠ నాథుని కృపా కటాక్షంతో .. ప్రజలంత సుభిక్షంగ ఉండాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.. కరోనా లాంటి మహమ్మారులు ప్రభలకుండ పాలద్రోలాలి. ప్రజలంత సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్బంగా సిద్దిపేట వెంకటేశ్వర స్వామి…

కాకతీయ యూనివర్సిటీ లో ర్యాగింగ్‌ కలకలం

కాకతీయ యూనివర్సిటీ లో ర్యాగింగ్‌ కలకలం వరంగల్ : ర్యాగింగ్‌కు పాల్పడిన 81 మంది విద్యార్థినులపై వేటు వారం రోజుల పాటు సస్పెండ్‌ చేసిన అధికారులు జూనియర్లపై ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్లు కామర్స్‌, ఎకనామిక్స్‌, జువాలజీ విద్యార్థినులపై వేటు

కొత్త రేషన్ కార్డుల జారీకి ఆదేశాలు

కొత్త రేషన్ కార్డుల జారీకి ఆదేశాలు హైదరాబాద్:డిసెంబర్ 23తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అర్హులైన వారికి రేష‌న్ కార్డుల‌ను అందిం చేందుకు సిద్ధ‌మ‌వుతుంది. దీనికి సంబంధించి ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు ప్ర‌భుత్వం ముహుర్తం ఖ‌రారు చేసింది.అర్హుల ఎంపిక…

You cannot copy content of this page