తాత ఆస్తిపై మనువడే హక్కుదారుడా? అసలు విషయం తెలిస్తే షాక్‌

తాత ఆస్తిపై మనువడే హక్కుదారుడా? అసలు విషయం తెలిస్తే షాక్‌.. భారతదేశంలో ఆస్తికి సంబంధించి స్పష్టమైన చట్టాలు ఉన్నప్పటికీ దేశంలోని కోర్టుల్లో ఆస్తి వివాదాలకు సంబంధించిన లక్షలాది కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇది చాలా క్లిష్టంగా ఉంది. అలాంటి కేసులు సంవత్సరాలుగా…

పార్లమెంట్ లో 141 మంది ఎంపీల సస్పెన్షన్.. దేశవ్యాప్తంగా ధర్నాకు విపక్షాలు ప్లాన్?

Parliament Sessions: పార్లమెంట్ లో 141 మంది ఎంపీల సస్పెన్షన్.. దేశవ్యాప్తంగా ధర్నాకు విపక్షాలు ప్లాన్..? న్యూఢిల్లీ.. పార్లమెంట్‌లో విపక్ష పార్టీలకు చెందిన 141 మంది ఎంపీలను సస్పెన్షన్‌ చేసిన వ్యవహారం కుదిపేస్తుంది. పార్లమెంట్‌ నుంచి రికార్డు స్థాయిలో ఎంపీల సస్పెన్షన్‌…

భారత్ లో పెరుగుతున్న కరోనా కొత్త వేరియంట్

Covid-19 Cases: భారత్ లో పెరుగుతున్న కరోనా కొత్త వేరియంట్ ఢిల్లీ: భారత్ లో కరోనా వైరల్ మళ్లీ విజృంభిస్తోంది. కరోనా యొక్క కొత్త వేరియంట్ జెన్.1తో ప్రజలలో భయాందోళన సృష్టించింది. ఇదిలా ఉండగా.. రోజు రోజుకి కోవిడ్ వైరస్ ఇన్‌ఫెక్షన్‌పై…

యూరోపియన్ యూనియన్ పార్లమెంటేరియన్ డెలిగేషన్ తో సమావేశమైన శ్రీ బీద మస్తాన్ రావు

యూరోపియన్ యూనియన్ పార్లమెంటేరియన్ డెలిగేషన్ తో సమావేశమైన శ్రీ బీద మస్తాన్ రావు ఫిక్కి, న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో 12 మంది పార్లమెంట్ సభ్యుల యూరోపియన్ యూనియన్ బృందం భారతదేశ పర్యటనలో భాగంగా న్యూఢిల్లీకి విచ్చేశారు. ఈరోజు 19-12-2023 వ తేదీన…

వరదనీటిలో మునిగిన తూత్తుకుడి నగరం

తమిళనాడు వరదనీటిలో మునిగిన తూత్తుకుడి నగరం ఇళ్ల నుంచి వంట సామాన్లు తీసుకుని బయటపడిన ప్రజలు శ్రీ వైకుంఠంలో చిక్కుకున్న 800మందిని రక్షించేందుకు NDRF చర్యలు తిరునల్వేలిలో అనేక ప్రాంతాలను చుట్టుముట్టిన వరద తమిళనాడు దక్షిణాది జిల్లాల్లో సహాయక చర్యల్లో మొత్తం…

ఢిల్లీలో ఇండియా కూటమి నాలుగో సమావేశం

India Alliance meeting : ఢిల్లీలో ఇండియా కూటమి నాలుగో సమావేశం.. సీట్ల పంపకాలతో పాటు కీలక అంశాలపై చర్చ ఢిల్లీ:ఇండియా కూటమి నాలుగో సమావేశం ఢిల్లీలోని అశోక హోటల్ లో ప్రారంభమైంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ,…

ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ…

ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ… వారణాసిలో గల ఈ ధ్యామ మందిరంలో 20 వేల మంది ధ్యానం చేసుకునే సదుపాయం..

ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు

Delhi: ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు ఢిల్లీ: ఇండియా (INDIA) కూటమి మంగళవారం భేటీ కానుంది. ఢిల్లీలోని అశోక హోటల్‌లో సాయంత్రం 3 గంటలకు సమావేశమవుతుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారి కూటమి భేటీ అవుతుంది..…

అతిపెద్ద ధ్యానమందిరాన్ని ప్రారంభించిన మోదీ

అతిపెద్ద ధ్యానమందిరాన్ని ప్రారంభించిన మోదీ ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యానకేంద్రం స్వర్వేద్ మహామందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. యూపీలోని వారణాసిలో దీనిని నిర్మించారు. ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ కలిసి ఈ కేంద్రాన్ని ప్రధాని పరిశీలించారు. ఇక్కడ గడిపే ప్రతి…

తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి

తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. ప్రధాన రహదారులన్నీ జలమయంగా మారాయి. వర్షాల కారణంగా పాపనాశం, పెరుంజని, పెచుపారై డ్యాముల నుంచి నీటిని వదలడంతో తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా వరద చేరింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీట…

You cannot copy content of this page