దేశంలో ఈ రోజు ఏడాదిలోనే సుధీర్ఘ రాత్రి, అతి తక్కువ పగలు
దేశంలో ఈ రోజు ఏడాదిలోనే సుధీర్ఘ రాత్రి, అతి తక్కువ పగలు నేడు భారత్లో అతి తక్కువ పగటి కాలం శీతాకాలపు అయనాంతం’ కారణంగా ఏర్పడనున్న సుదీర్ఘ రాత్రి 7 గంటల 14 నిమిషాలు మాత్రమే పగటిపూట వెలుతురు
దేశంలో ఈ రోజు ఏడాదిలోనే సుధీర్ఘ రాత్రి, అతి తక్కువ పగలు నేడు భారత్లో అతి తక్కువ పగటి కాలం శీతాకాలపు అయనాంతం’ కారణంగా ఏర్పడనున్న సుదీర్ఘ రాత్రి 7 గంటల 14 నిమిషాలు మాత్రమే పగటిపూట వెలుతురు
33 నేరాల్లో జైలుశిక్ష పెంపు 83 నేరాల్లో జరిమానా హెచ్చింపు హత్యానేరం సెక్షన్ ఇక 101 దేశమంతా జీరో ఎఫ్ఐఆర్ మూక హింసకు మరణ దండన నేర జాబితా నుంచి ‘ఆత్మహత్యాయత్నం’ తొలగింపు సత్వర న్యాయానికి సమయ నిర్దేశం 3 నేర…
దేశవ్యాప్తంగా ఇండియా కూటమి నేతల నిరసన పార్లమెంట్ నుంచి విపక్ష ఎంపీల సస్పెన్షన్కు నిరసనగా ధర్నా చేపట్టిన నేతలు ఢిల్లీ జంతర్మంతర్ వద్ద ఇండియా కూటమి ధర్నా హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ నేతల దర్నా
దేశం వ్యాప్తంగా క్రమంగా పెరుగుతోన్న కరోనా కేసులు గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 594 కొత్త కరోనా కేసులు నమోదు
సీఐఎస్ఎఫ్ భద్రత పర్యవేక్షణలో పార్లమెంట్ న్యూఢిల్లీ:డిసెంబర్ 21పార్లమెంట్ భద్రతపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పార్లమెంటులో భద్రతా వైఫల్యం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. లోక్సభలోకి దుండగులు ప్రవేశించి స్మోక్ బాంబులతో దాడి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.…
శబరిమల గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ భూసేకరణకు ఆమోదం పెరియార్ టైగర్ రిజర్వ్ యొక్క పర్యావరణ సున్నితమైన జోన్ కి 10 కి.మీ వెలుపలనే ఈ ప్రతిపాదిత విమానాశ్రయ ప్రాజెక్టు ఉంది.
Kashmir : భద్రతాబలగాలే లక్ష్యంగా.. ఆర్మీ ట్రక్కుపై ఉగ్రదాడి! శ్రీనగర్: జమ్మూ- కశ్మీర్ (Jammu Kashmir)లో భద్రతాబలగాలే లక్ష్యంగా ఉగ్రదాడి (Terror Attack) జరిగింది. ఇక్కడి పూంఛ్ జిల్లాలో జవాన్లను తరలిస్తోన్న ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.. నెల రోజుల…
వీరగడ్డ బొడ్డపాడులో డిసెంబర్ 22న విప్లవ సాంస్కృతికోద్యమ యోధుడు కామ్రేడ్ సుబ్బారావు పాణిగ్రాహి 54వ వర్ధంతి సభ శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడు అమరవీరుల స్మారక హాలు ఆవరణలో డిసెంబర్ 22వ తేదీన విప్లవ సాంస్కృతికోద్యమ యోధుడు కామ్రేడ్ సుబ్బారావు…
ఢిల్లీలో నేడు సిడబ్ల్యూసి సమావేశం న్యూ ఢిల్లీ :డిసెంబర్ 21నేడు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ భేటీ కానుంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో…
CEC Bill: ఎన్నికల కమిషనర్ల నియామకం బిల్లుకు పార్లమెంట్ ఆమోదం ఢిల్లీ: వివాదాస్పద ఈసీ బిల్లును లోక్సభ నేడు ఆమోదించింది. దీంతో చీఫ్ ఎలక్షన్ కమీషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లును గురువారం పార్లమెంట్ ఆమోదించినట్లైంది.. ఈ బిల్లును…
You cannot copy content of this page