జాతీయ రైతు దినోత్సవం
జాతీయ రైతు దినోత్సవం భారతదేశపు ఐదవ ప్రధానమంత్రి “భారత దేశపు రైతుల విజేత”గా గుర్తింపు పొందిన చౌదరి చరణ్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవం జరుపుకుంటారు. చౌదరి చరణ్ సింగ్ భారత దేశ ప్రధానిగా 1979…
జాతీయ రైతు దినోత్సవం భారతదేశపు ఐదవ ప్రధానమంత్రి “భారత దేశపు రైతుల విజేత”గా గుర్తింపు పొందిన చౌదరి చరణ్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవం జరుపుకుంటారు. చౌదరి చరణ్ సింగ్ భారత దేశ ప్రధానిగా 1979…
జమ్మూ అఖ్నూర్ సెక్టార్లో భారీ చొరబాటు యత్నం.. తిప్పికొట్టిన భారత సైన్యం జమ్మూలోని అఖ్నూర్ సెక్టార్లో భారీ చొరబాటు ప్రయత్నాన్ని భారత సైన్యం విఫలం చేసింది. అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్తాన్ చొరబాటుకు ప్రయత్నించింది. దానిని భారత సైన్యం భగ్నం చేసింది. నలుగురు…
చొరబాటుకు ఉగ్రవాదుల యత్నం.. అడ్డుకున్న ఆర్మీ జమ్మూ : అంతర్జాతీయ సరిహద్దు నుంచి దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని భారత సైన్యం అడ్డుకుంది. ఆయుధాలు ధరించిన నలుగురు ఉగ్రవాదులు శుక్రవారం అర్ధరాత్రి జమ్మూలోని అక్నూర్ సెక్టార్ వద్ద సరిహద్దు దాటడానికి…
జమ్ముకశ్మీర్ పూంచ్ సెక్టార్లో ఆర్మీ వాహనంపై దాడి.. ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు జవాన్లు మృతి.. నెల రోజుల వ్యవధిలో రెండో దాడి.. దాడి వెనుక పాక్, చైనా హస్తమున్నట్లు అనుమానాలులద్దాఖ్ నుంచి ఆర్మీని.. వెనక్కి తీసుకొచ్చేలా భారత్పై ఒత్తిడికి కుట్ర.. పూంఛ్…
లోక్సభ ఎన్నికల ముందు కర్నాటకలో సరికొత్త రాజకీయం.. విద్యాసంస్థల్లో హిజాబ్పై నిషేధం ఎత్తివేత CM Siddaramaiah: కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆర్నెళ్లు దాటింది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పగ్గాలు చేపట్టి కూడా ఆర్నెళ్లు దాటిపోయింది. అయితే, ఈ ఆర్నెళ్లూ పెద్దగా సంచలన…
Republic Day 2024: గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు 🔶వచ్చే ఏడాది జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మెక్రాన్ హాజరుకానున్నట్లు సమాచారం. 🍥దిల్లీ: 2024 గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా…
పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తున్నా: బజరంగ్ పునియా ప్రకటన భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) కొత్త అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికవడంతో రెజ్లింగ్లో మరోసారి కలకలం మొదలైంది. ఈ ఫలితాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇప్పటికే రెజ్లర్ సాక్షి మలిక్ రిటైర్మెంట్ ప్రకటించగా..…
Protest: నేడు దేశవ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చిన ఇండియా కూటమి.. Delhi.. INDIA Alliance: పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసి, మోడీ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది అంటూ విపక్ష పార్టీ నేతలు…
అయోధ్య ఎయిర్పోర్టులో ట్రయల్రన్ విజయవంతం ఈనెల 30న అయోధ్య ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం హాజరుకానున్న ప్రధాని మోదీ, బీజేపీ నేతలు జనవరి 22న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం
కర్ణాటకలో టెక్ కంపెనీలకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం కర్ణాటకలో లేబర్ చట్టాల నుంచి మినహాయింపు పొందుతున్న టెక్ కంపెనీలకు కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది నుంచి ఈ మినహాయింపు ను రద్దు చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తుంది. కర్ణాటక…
You cannot copy content of this page