చెప్పాడంటే చేస్తాడు అంతే

ఇందిరమ్మ కాలనీలో పైపులను ఏర్పాటు మిచాంగ్ తుఫాను ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న 24వ డివిజన్ ఇందిరమ్మ కాలనీని జోరు వానలో ఆ ప్రాంతాన్ని సందర్శించి ఇళ్లల్లోకి చేరిన వర్షపు నీటిని బయటికి పంపేందుకు పరిష్కార మార్గం చూపుతానని మాట ఇచ్చిన…

బి.టి. రోడ్డు పనులకు నగర శాసనసభ్యులు డా॥ పి.అనీల్‌కుమార్‌ శంకుస్థాపన చేశారు

నెల్లూరు నగరంలోని 13వ డివిజన్‌ సింహపురి హాస్పిటల్ జంక్షన్ నుండి యలమవారిదిన్నెకు వెళ్ళు ప్రాంతంలో రూ.30 లక్షలతో నిర్మిస్తున్న బి.టి. రోడ్డు పనులకు నగర శాసనసభ్యులు డా॥ పి.అనీల్‌కుమార్‌ శంకుస్థాపన చేశారు. స్థానిక డివిజన్ లో చిన్న చిన్న పనులు మినహా…

అయ్యప్ప స్వామి విల్లక్కి ఉత్సవ కార్యక్రమం లో పాల్గొన్న పెద్దిరెడ్డి స్వామి దంపతులు

మార్కాపురం గడియార స్తంభం సెంటర్లో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి విల్లక్కి ఉత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించిన పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి వారి సతీమణి పెద్దిరెడ్డి సరస్వతి …మార్కాపురం నియోజకవర్గం..

త్వరలో ఏపీలో ఉద్యమాలకు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఎంట్రీ

తాడేపల్లి త్వరలో ఏపీలో ఉద్యమాలకు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఎంట్రీ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని మద్దతుగా రాహుల్ గాంధీ రాజధాని అమరావతి ఉద్యమానికి ప్రియాంక గాంధీ రానున్నారు ఏపీ పీసీసీ చీఫ్ గిడుగురుద్రరాజు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో రాబోయే వంద…

తుపాను బాధితులను ఆదుకోండి: మోదీకి చంద్రబాబు లేఖ

Trinethram News : అమరావతి: మిగ్‌జాం తుపాను (Cyclone Michaung) వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను ఆదుకోవాలని ప్రధాని మోదీకి (Narendra Modi) తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) లేఖ రాశారు.. తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించి సాయం చేయాలని కోరారు.…

చంద్రబాబు ఆ సీటు నాకు ఇవ్వండి ఇవ్వకుంటే ఆప్షన్ బి ఉంది

Trinethram News : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని.. తనకు అక్కనుంచి సీటు ఇవ్వాలని చంద్రబాబును అడుగుతానని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.. బీసీ అభ్యర్థిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి…

ఈనెల 12వ తేదీ నుండి జరుగు అంగన్వాడీల సమ్మె జయప్రదంచేయండి;-సిఐటియు పిలుపు!

Trinethram News : ఈనెల 12వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా జరుగు అంగన్వాడీల సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు  జిల్లా అధ్యక్షులు సిహెచ్.చంద్రశేఖర్. అంగన్వాడి  వర్కర్స్  అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ, జిల్లా అధ్యక్షురాలు, ఎస్. శ్రీలక్ష్మి అన్నారు.  వారు…

విశాఖపట్టణం లోని RK (రామకృష్ణ) బీచ్ అనేది ఎవరి పేరు? ఆ పేరు ఎందుకు పెట్టారు?

Trinethram News : విశాఖపట్నంలోని బీచ్ ప్రాంతానికి.. “రామకృష్ణ బీచ్” అని పేరు పెట్టడం వెనుక కారణం, ఆ స్థలానికి దగ్గరలో రామకృష్ణ పరమహంస మఠం ఉండడం. ఇప్పటికీ మీరు గమనిస్తే, బీచ్ బస్ స్టాపుకి ఎదురుగా, రామకృష్ణ మిషన్ వారి…

You cannot copy content of this page