ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యకు శాశ్వత పరిష్కారం అందిస్తూ

ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యకు శాశ్వత పరిష్కారం అందిస్తూ… పలాసలో“డా. వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ & సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్” “వైఎస్సార్ సుజలధార ప్రాజెక్ట్ప్రారంభోత్సవం” శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతాన్ని వేధిస్తున్న కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ రూ.700 కోట్ల…

విశాఖపట్నం జగదాంబ జంక్షన్ భారీ అగ్ని ప్రమాదం

విశాఖపట్నం జగదాంబ జంక్షన్ భారీ అగ్ని ప్రమాదం ఇండస్ హాస్పటిల్ లో ఎగసిపడుతున్న మంటలు. ఆపరేషన్ థియేటర్లో చెలరేగిన మంటలు. హాస్పటల్లో మంటల్లో చిక్కుకున్న రోగులు. మంటల్లో చిక్కుకున్న రోగులను ఆంబులెన్స్ లో మరొక ఆస్పత్రికి తరలిస్తున్నారు. నాలుగు ఫైర్ ఇంజన్లతో…

“క్రిప్టో కరెన్సీ స్కాం.. రిమోట్ యాక్సెస్ ఫ్రాడ్”

“క్రిప్టో కరెన్సీ స్కాం.. రిమోట్ యాక్సెస్ ఫ్రాడ్” అంటూ సరి కొత్త ఎత్తుగడతో ప్రజలను దోచేస్తున్న సైబర్ నేరగాళ్లు ఫేక్ మొబైల్ యాప్ లను ఇన్ స్టాల్ చేయకండి. ప్రామాణికమైన రిమోట్ స్క్రీన్ షేరింగ్ యాప్ లను మాత్రమే ఉపయోగించాలి. స్నేహితుల…

కొడుకుని రంగంలోకి దించుదామనుకున్న మోపిదేవికి షాక్ ఇచ్చిన అధిష్టానం

కొడుకుని రంగంలోకి దించుదామనుకున్న మోపిదేవికి షాక్ ఇచ్చిన అధిష్టానం… వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ స‌భ్యుడుగా ఉన్న మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణా రావు పార్టీ అధిష్టానంపై అలిగిన‌ట్టు తెలుస్తోంది. తాజాగా పార్టీలో జ‌రిగిన ఇంచార్జుల మార్పు ద‌రిమిలా…

ఏపీ ప్రభుత్వం క్లియరెన్స్‌ సేల్‌ మొదలుపెట్టింది: నాదెండ్ల మనోహర్‌

Nadendla Manohar: ఏపీ ప్రభుత్వం క్లియరెన్స్‌ సేల్‌ మొదలుపెట్టింది: నాదెండ్ల మనోహర్‌ మంగళగిరి: గత మంత్రివర్గ సమావేశంలో అనేక కంపెనీలకు విచిత్రమైన స్పెషల్‌ ప్యాకేజీలు ఇచ్చారని జనసేన (Janasena) రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ (Nadendla Manohar)…

TDP అధ్యక్షులు శ్రీరామానుజార్ దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తమిళనాడులోని శ్రీరామానుజార్ దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ…. సమానత్వం కోసం పాటుపడిన శ్రీరామానుజుల వారి జన్మస్థలానికి రావడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. అందరికీ…

ఎపి ప్రజలు మార్పుకు సిద్దంగా ఉన్నారు – చంద్రబాబు నాయుడు

సమానత్వం కోసం నాడే పాటుపడిన వారు శ్రీ రామానుజులు ఎపి ప్రజలు మార్పుకు సిద్దంగా ఉన్నారు:- చంద్రబాబు నాయుడు శ్రీపెంరబదూర్ శ్రీరామానుజ దేవాలయాన్ని సందర్శించిన చంద్రబాబు నాయుడు శ్రీపెంరబదూర్ :- తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు…

ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు

ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు. జిల్లా ఎస్పీ శ్రీమతి జి.ఆర్.రాధిక శ్రీకాకుళం., డిసెంబర్ 13. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం శ్రీకాకుళం జిల్లాకు రానున్న సందర్భంగా ఆయన పర్యటనకు పటిష్టవంతమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని జిల్లా…

You cannot copy content of this page