223వ రోజు ప్రారంభమైన నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర

223వ రోజు ప్రారంభమైన నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర ఉమ్మడి విశాఖ జిల్లా ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర నేడు పంచదార్ల క్యాంప్‌సైట్‌ నుంచి పాదయాత్ర ప్రారంభించిన లోకేశ్‌

ఏపీ లోకాయుక్తకు ప్రత్యేక వెబ్సైట్

ఏపీ లోకాయుక్తకు ప్రత్యేక వెబ్సైట్ ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల లోకాయుక్తకు ఒకే వెబ్ సైట్ ఉండగా.. ఏపీకి ప్రత్యేక వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు లోకాయుక్త జస్టిస్ లక్ష్మణరెడ్డి వెల్లడించారు. ఏపీ లోకాయుక్త వెబ్సైట్ lokayukta.ap.gov.in ను ఆయన…

వృద్ధాప్య పెన్షన్, ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. నేడు ఏపీ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం

వృద్ధాప్య పెన్షన్, ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. నేడు ఏపీ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఉదయం 11 గంటలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది.…

ఏపీ జనసేన ముఖ్యనేతలతో పవన్ కీలక భేటీ.

ఏపీ జనసేన ముఖ్యనేతలతో పవన్ కీలక భేటీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో అధికారమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. మొన్నటి వరకూ వారాహి యాత్రల పేరిట నియోజకవర్గాల వారీగా పర్యటించారు. అయితే ప్రస్తుతం పర్యటనలకు కాస్త బ్రేక్ ఇచ్చి…

విశాఖ చేరుకున్న కేంద్ర కమిటీ

విశాఖ చేరుకున్న కేంద్ర కమిటీ రుషికొండ నిర్మాణాల పై కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ నియమించిన నిపుణుల కమిటీ తనిఖీలు ప్రారంభించింది. రుషికొండలో అనుమతులు లేకుండా తవ్వకాలు, నిర్మాణాల్లో నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ హైకోర్ట్‎లో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన…

సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం

సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ఉదయం 11 గంటలకు సచివాలయంలోని బ్లాక్ 1లో భేటీ మిచౌంగ్ తుఫాన్, పంట నష్టం, ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలు, పెన్షన్‌ పెంపుతో సహా పలు కీలక అంశాలపై చర్చ

అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు

అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు వినుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్ లో గల బ్రహ్మనాయుడు గారి కళ్యాణ మండపం నందు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో నేడు వినుకొండ నియోజకవర్గ స్థాయి వాలంటీర్లు మరియు గృహసారధుల…

ప్రధాన కాలువల్లో పూడికతీతను క్రమం తప్పకుండా చేపట్టండి

ప్రధాన కాలువల్లో పూడికతీతను క్రమం తప్పకుండా చేపట్టండి భారీ వర్షాలకు రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా, వరద నీటి ప్రవాహం సాఫీగా సాగేలా అన్ని ప్రధాన కాలువల్లో పూడికతీత పనులను క్రమం తప్పకుండా నిర్వహించాలని కమిషనర్ వికాస్ మర్మత్ అధికారులను ఆదేశించారు.…

మీడియా మిత్రులకు ,

మీడియా మిత్రులకు , నమస్కారం , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు (14-12-2023) గురువారం సాయంత్రం గం.06-00.లకు మంత్రి గారి క్యాంప్ కార్యాలయం ,…

You cannot copy content of this page