కౌన్సిలర్ పీసరి బాలమణి కృష్ణారెడ్డి ఇంటికి అల్పాహార విందుకు విచ్చేసిన మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్

మల్కాజ్గిరి పార్లమెంట్ పరిది దుండిగల్ మున్సిపల్ బీజేపీ కౌన్సిలర్ బాలమణి కృష్ణారెడ్డి ఆహ్వానం మేరకు బౌరంపేట లోని వారి నివాసానికి విచ్చేసి అల్పాహారం స్వీకరించిన ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ వారితో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే కూన…

తెలంగాణ ఎంట్రపెన్యూర్ రాజేందర్ కు అరుదైన అవకాశం.. ఢిల్లీ ఐఐఐటీ ఆహ్వానం

Trinethram News : జోగుళాంబ ప్రతినిధి,హైదరబాద్:-రైతుబడి సంస్థ వ్యవస్థాపకుడు రాజేందర్ రెడ్డిని ఢిల్లీలో జరిగే ‘ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ 2024’లో ప్రసంగించాల్సిందిగా విద్యాసంస్థ ఐఐఐటీ ఢిల్లీ ఆహ్వానించింది. రైతుబడి పాత్రను హైలైట్ చేస్తూ వ్యవసాయ అవకాశాలపై చర్చించనున్నారు. మార్చి 15,…

సింగోటం రామన్న కుటుంబ సభ్యులను పరామర్శించిన ఈటల రాజేందర్

Trinethram News : గత వారం రోజుల కింద బీజేపీ యువ నాయకులు, ముదిరాజ్ ముద్దు బిడ్డా సింగోటం రామన్న పరమపదించిన విషయం తెలిసిందే… బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి శ్రీ ఎల్లేని సుధాకర్ రావు…

ములుగు మండలంలోని జాకారం గ్రామంలోని సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ములుగు జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్

ములుగు మండలంలోని జాకారం గ్రామంలోని సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ములుగు జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్ …

బీజేపీని బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఈటెల రాజేందర్

బీజేపీని బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఈటెల రాజేందర్ బండి సంజయ్‌కు మెచ్యూరిటీ లేదు కాబట్టి కరీంనగర్ ఎంపీ సీటు తనకే ఇవ్వాలని పట్టుబట్టిన ఈటెల రాజేందర్. కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ సీటు ఇవ్వడం కుదరదని చెప్పిన పార్టీ అధిష్టానం. మెదక్ నుండి ఈటెలను…

You cannot copy content of this page