ప్రశాంతంగా వికారాబాద్ మున్సిపల్ సాధారణ సమావేశం

Peaceful general meeting of Vikarabad Municipal 41 అంశాలతో కూడిన ఎజెండాను ఏకగ్రీవంగా ఆమోదించిన కౌన్సిల్ సభ్యులు.. కౌన్సిల్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపిన వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ .. వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్…

ప్రశాంతంగా జరిగిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష

Group-1 Preliminary Exam conducted peacefully పెద్దపల్లి, జూన్ -09 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు.ఆదివారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్,…

Intermediate District Officer Kalpana : ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ సప్లమెంటరీ ప్రధాన పరీక్షలు ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన

Calmly concluded Inter Supplementary Main Examinations Intermediate District Officer Kalpana పెద్దపల్లి, మే -31: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి జిల్లాలో ఇంటర్ సప్లమెంటరీ ప్రధాన పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన శుక్రవారం ఒక ప్రకటనలో…

కొన్ని చోట్ల మినహా జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి

Trinethram News : కడప జిల్లా…చాపాడు మండలం చిన్న గురువలూరులో జరిగిన టిడిపి ఏజెంట్ దాడి ఘటనపై జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సీరియస్… ఘటనకు పాల్పడిన వందమందిమీద హాత్యాయత్నం కేసు నమోదు చేస్తున్నాం కఠిన చర్యలు తీసుకుంటాం… కొన్ని చోట్ల…

అంజుమాన్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

Trinethram News : బాపట్ల:- అంజుమాన్ ఏ ఇస్లామియా సొసైటీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిపేలా సొసైటీ సభ్యులు కృషి చేయాలని బాపట్ల పట్టణ సీఐ శ్రీనివాసులు అన్నారు. ఈనెల 18న మార్కెట్ షాది ఖానా నందు బాపట్ల అంజుమాన్ ఏ…

ప్రశాంతంగా కొనసాగుతున్న సింగరేణి ఎన్నికల పోలింగ్

ప్రశాంతంగా కొనసాగుతున్న సింగరేణి ఎన్నికల పోలింగ్ కొత్తగూడెం: డిసెంబర్ 27సింగ‌రేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిక‌ల పోలింగ్ కొన‌సాగుతోంది. మొత్తం 11 డివిజ‌న్‌ల‌లో ఉద‌యం 7 గంట‌లకు పోలింగ్ ప్రారంభ‌మైంది. పోలింగ్ ప్ర‌క్రియ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. మ‌ధ్యాహ్నం…

బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్ ప్రశాంతంగా ముగిసింది

బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్ ప్రశాంతంగా ముగిసింది. అయితే బిగ్‌బాస్ తెలుగు ఫినాలే తర్వాత అల్లరి మూకలు చేసిన విధ్వంసంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు సెలబ్రిటీల కార్లను, అలాగే ఆర్టీసీ బస్సులపై దాడి చేసి ధ్వంసం చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ…

నడిగడ్డ గ్రామ రైతులు గతంలో ప్రశాంతంగా సాగర్ కెనాల్ ద్వారా పంట పండించేవారు

నడిగడ్డ గ్రామ రైతులు గతంలో ప్రశాంతంగా సాగర్ కెనాల్ ద్వారా పంట పండించేవారు…ఈ వైసీపీ ప్రభుత్వము వచ్చిన తరువాత గత ఐదు సంవత్సరాలు గా ఎటువంటి పంట పండించింది లేదు….

You cannot copy content of this page