ధర్మపురి దేవస్థానం హుండీల లెక్కింపు

జగిత్యాల జిల్లా :మార్చి 16ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం హుండీల ను ఆలయ అధికారులు శనివారం విప్పి లెక్కించారు. తేదీ 11-01-2024 నుండి 16-03-2024 వరకు మొత్తం 64 రోజులకు రూ. 31, 29, 424 ఆదాయం సమకూరినట్లు ఈవో సంకటాల…

ధర్మపురి ఎమ్మెల్యే కారు బోల్తా

ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌కు ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద లారీని తప్పించబోయి ఎమ్మల్యే కారు బోల్తా ఘటనలో కారులోనే ఉన్న ఎమ్మేల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ మరియు అతని అనుచరులు.…

You cannot copy content of this page